మంత్రపురి గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓటర్లు గులాబీ పార్టీకి జై�
ఆలోచన చేయకుండా కాంగ్రెస్కు ఓటేస్తే ఉచిత కరెంట్ కనుమరుగవుతుందని మంథని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ హెచ్చరించారు. మంగళవారం మండలంలోని లక్కెపూర్లో ఎన్నికల ప్రచారం చేశారు.
మంచి మనసున్న మధన్నను 70 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించండి. సీఎం కేసీఆర్ ఇచ్చే రూ. వెయ్యికోట్లతో అభివృద్ధికి బాటలు వేసుకోండి’ అంటూ మంథని నియోజకవర్గ ప్రజలకు నిజామాబాద్ ఎమ్మెల్సీ, భారత జాగృతి అధ్యక్షురాలు క�
‘ఓట్ల ముందర వచ్చి ఆరు గ్యారెంటీలంటూ ఊదరగొడుతున్న కాంగ్రెస్ నేతలను నమ్మద్దు..తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ను ఆదరించండి.’ అంటూ ఓటర్లకు మంథని బీఆర్ఎస్ అభ్యర్థి �
‘పుట్ట మధు ధైర్యంగా ఉండు.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అంతిమ విజయం మనదే’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారని మంథని బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధూకర్ తెలిపారు.
ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను సైతం నెరవేర్చిన సీఎం కేసీఆర్ పాలన అంటే నమ్మకం..యాభై ఏండ్లు అధికారమిస్తే కుంభకోణాలకు పాల్పడ్డ కాంగ్రెస్ అంటే మో సం..’అని మంథని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూ�
మంథని గడ్డా.. గులాబీ పార్టీకి అడ్డ..ఇక్కడ గులాబీ జెండా ఎగురడం ఖాయం..రాష్ట్రంలో మళ్లీ మూడోసారి బీఆర్ఎస్దే అధికారం’ అంటూ మంథని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ ధీ మా వ్యక్తం చేశారు.
మంథని, పెద్దపల్లి ‘ప్రజా ఆశీర్వాద సభ’లు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. మంగళవారం రెండు చోట్లా అంచనాలకు మించి జనం రావడంతో విజయోత్సవ సభలను తలపించాయి. అధినేత కేసీఆర్ తనదైన శైలిలో ప్రసంగించడం,
‘ఈ మట్టిలో పుట్టిన బిడ్డను..ఇచ్చిన మాటకు కట్టుబడి నియోజకవర్గ ప్రజలే నా కుటుంబసభ్యులు..అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా’ అంటూ మంథని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ ప్రకటించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలువురు బీఆర్ఎస్ అభ్యర్థులు బుధవారం అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు. ముందుగా కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాల్లో పూజలు చేసి, వేలాది మంది అభిమానులు, కార్యకర్తల మధ్య నియోజకవర్�
మంథనిలో మంగళవారం జరగనున్న బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సభకు నియోజకవర్గ నలుమూలల నుంచి ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని మంథని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ పిలుపునిచ్చార�
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కారు పార్టీ జెట్స్పీడ్తో దూసుకెళ్తున్నది. వాడవాడలా ప్రచారంలో హోరెత్తిస్తున్నది. ఇంటింటికీ పథకాలను వివరిస్తూ ఓటు అభ్యర్థిస్తున్నది. జోరుగా చేరికలతో కళకళలాడుత�