దుబ్బాక, జూన్20 : దుబ్బాకకు తొలిసారిగా విచ్చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి(Vivek Venkataswamy)కి నిరసనలు వెల్లువెత్తాయి. నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం ప్రభుత్వం నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార
కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పూర్తిగా గాడి తప్పిందని, జిల్లా అధికారులకు రాష్ట్ర మంత్రులకు సమన్వయం లేక రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు.
ప్రభాకర్..బాగున్నావా, మన దుబ్బాక ఎలా ఉంది. నియోజకవర్గంలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డిని తెలంగాణ తొలి సీఎం,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆప్యాయంగా దగ్గరకు తీసుకున�
Telangana | రాష్ట్రంలో సాగు, తాగునీటి ఇక్కట్లు ఎక్కువయ్యాయి. కరెంటు కష్టాలకు తోడు.. పంటలు ఎండుతున్నాయి. తాగునీటి కోసం మళ్లీ బిందెలు పట్టుకొని రోడ్లు ఎక్కాల్సిన దుస్థితి వచ్చింది.. అని ప్రజల నీటిగోస వాస్తవ పరిస్థ�
MLA Prabhakar Reddy | ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి(MLA Prabhakar Reddy) సహకారంతో ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు నిర్మించామని సొసైటీ చైర్మన్ కన్నయ్యగారి హరికృష్ణా రెడ్డి తెలిపారు.
MLA Prabhakar Reddy | ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆచరణలో మాత్రం పోలీస్ పాలనతో ప్రజల హక్కులను కాలరాస్తున్నది. చిన్న సమావేశం కూడా ఏర్పాటు చేసుకోలేని నిర్భంద పరిస్థితులు కొనసాగుతున్నాయి. ప్
ఖమ్మం జిల్లాలో వర ద బాధితులను పరామర్శించడానికి వెళ్లిన మాజీ మంత్రి హరీశ్రావు బృందంపైన కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు రాళ్లతో దాడి చేయడం హేయమైన చర్య అని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్�
మెదక్ గడ్డపై ఎగిరేది గులాబీ జెండానేనని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని కుట్రలు పన్నినా బీఆర్ఎస్ గెలుపును ఆపలేవని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం చేశారు.
కాంగ్రెస్ సర్కారులో కరెంట్ కోతలు, నీళ్ల కష్టాలు వచ్చాయని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డితో గిరిజన మహిళలు గోడు వెల్లబోసుకున్నారు. గురువారం దుబ్బాక మండలం వెంకటగిరి తండాలో ఎమ్మెల్యే కొత్త ప్రభ�
(MLA Prabhakar Reddy |దుబ్బాక(Dubbaka) అభివృద్ధితోపాటు ప్రజల సంక్షేమమే తమ లక్ష్యమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి(MLA Prabhakar Reddy) స్పష్టం చేశారు.
టీఆర్ఎస్(బీఆర్ఎస్)లోకి వలసల పర్వం కొనసాగుతున్నది. వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు చేరుతున్నారు. గురువారం చౌటుప్పల్ మండలం ఖైతాపురంలో పలువురు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు.. సంస్థాన�