‘సీఎం కేసీఆర్ నాయకత్వంలో పదేండ్లలో భువనగిరి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. కరువును పారదోలాం. సాధించింది చాలా ఉంది.. సాధించాల్సింది ఇంకా ఉంది. మళ్లీ గెలిచాక మిగిలిపోయిన పనులు, అన్ని రంగా�
కాంగ్రెస్ చెప్పే మాటలు నమ్మొద్దని, కర్ణాటక రాష్ట్రంలో 5 గంటల కరెంట్ ఇవ్వడానికే దిక్కులేదని బీఆర్ఎస్ భువనగరి అభ్యర్థి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. బీబీనగర్, భువనగిరి మండలాల్లోని పలు గ్రామ�
కాంగ్రెస్ కల్లబొల్లి మాటలు నమ్మి పోసవద్దని, ఎన్నికలు కాకముందే ముఖ్యమంత్రి పీఠం కోసం కొట్లాడే నాయకులతో ఏమీ కాదని బీఆర్ఎస్ భువనగిరి అభ్యర్థి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. భువనగిరి మండలంలోని �
ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ భువనగిరి అభ్యర్థి పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. ఆ లక్ష్యంతోనే దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధు వంటి గొప్ప సంక్షేమ పథకానికి రూపకల్పన చేశానని తెలిపా�
‘శేఖరన్న మంచోడు.. సొంతంగా సంపాదించి భువనగిరి నియోజకవర్గం కోసం ఖర్చు పెడుతున్నారు.. ఇలాంటి మంచి నేత ఎక్కడా దొరకరు.. బ్రహ్మాండమైన ఎమ్మెల్యే.. గందరగోళ పడవద్దు.. ఆలోచించి ఓటేయండి.. భువనగిరి ఎమ్మెల్యేగా మరోసారి �
బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే మరింత అభివృద్ధి సాధ్యమని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. యూత్ కాంగ్రెస్ పట్టణ ప్రధాన కార్యదర్శి మోతె మనోహార్, కాంగ్రెస్కి చెందిన తుమ్మల వినోద్, 8వ వార్డు కా�
దశాబ్దాలుగా అధికారంలో ఉన్నా అభివృద్ధి చేయని కాంగ్రెస్ పార్టీ మాయలో పడి మోసపోవద్దని,
ఆ పార్టీకి ఓటేస్తే కష్టాలు కొని తెచ్చుకోవడమేనని బీఆర్ఎస్ భువనగిరి అభ్యర్థి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు
చేనేత వస్ర్తాలు, పట్టు చీరెలకు ప్రసిద్ధి చెందిన పోచంపల్లి పట్టణం కొత్తరూపు సంతరించుకున్నది. సమైక్య పాలనలో కనీస వసతులు లేక అధ్వానస్థితిలో ఉండగా స్వరాష్ట్రంలో అన్ని హంగులు అద్దుకుంటున్నది.
కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే భవిష్యత్ అంధకారమవుతుందని, ప్రజలు ఆలోచించి అభివృద్ధి చేసే బీఆర్ఎస్ను గెలిపించాలని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని దేశ్ముఖి,
బీఆర్ఎస్ భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పైళ్ల శేఖర్రెడ్డి నామినేషన్ పర్వం గురువారం జాతరను తలపించింది. ముందుగా బీబీనగర్ మండలంలోని పడమటి సోమవారం సమీపంలో గల లింగబసవేశ్వరస్వామి ఆలయంలో,
అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం కీలక దశకు చేరుకున్నది. ఈ నెల 3న మొదలైన నామినేషన్ల స్వీకరణ 10వ తేదీన ముగియనున్నది. దాంతో ఇవ్వాల, రేపు పెద్దఎత్తున నామినేషన్లు దాఖలు కానున్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థ�
కాంగ్రెస్ బూటకపు హామీలతో జనంలోకి వస్తున్నదని, ఆ పార్టీ నాయకులను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని బీఆర్ఎస్ భువనగిరి అభ్యర్థి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. బీబీనగర్ మండలంలోని పలు గ్రామాల్లో
కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి పెద్దఎత్తున చేరికలు కొనసాగుతున్నాయి. ఆదివారం భువనగిరి
34వ వార్డు కౌన్సిలర్తోపాటు డీసీసీ సెక్రటరీ, యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు,