వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేయొద్దని, కష్టాలపాలు కావొద్దని బీఆర్ఎస్ భువనగిరి అభ్యర్థి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మండలంలోని కొండమడుగులో స్థానిక నాయకులతో
కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి వలసల జోరు కొనసాగుతున్నది. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్
నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో బీఆర్ఎస్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారిని, సంక్షేమ పథకాలు అందని గడప లేదని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మండలంలోని బ�
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోరుతూ కేసీఆర్ పాల్గొన్న అన్ని ప్రజా ఆశీర్వాద సభలు సూపర్ సక్సెస్ అయ్యాయి.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభకు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం వేదికైంది. ప్రజా ఆశీర్వాద సభకు భారీగా జన సమీకరణకు గులాబీ నేతలు చర్యలు చేపడుతున్నారు.
ఎన్నికల షెడ్యూల్ వెలువడినా విపక్ష పార్టీలు అభ్యర్థులను తేల్చుకోలేకపోతుంటే భారత రాష్ట్ర సమితి టాప్ గేర్లో దూసుకుపోతున్నది. ప్రత్యర్థుల అంచనాలకు అందకుండా పార్టీ అధినేత కేసీఆర్ పక్కా ప్రణాళికతో తనద
క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో రాణించి జిల్లాకు పేరు తీసుకు రావాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి 67వ సూల్ గేమ్స్ ఫెడరేషన్ టోర్నమెంట్ రెండో రోజు పట్టణంలోని ప్�
పోచంపల్లి చేనేత టై అండ్ డై ఇక్కత్ వస్ర్తాల డిజైన్లు అద్భుతమని, ఇక్కడి కళాకారుల నైపుణ్యంతోనే చేనేతకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆయా పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి చేరికల జోరు కొనసాగింది. సోమవారం యాదగిరిగుట్ట పట్టణంలో డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి సమక్షంలో గుండాల మండల�
యాదాద్రి లక్ష్మీ నరసింహాస్వామి దివ్య క్షేత్రం సందర్శనకు వస్తున్న భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ఆ మార్గంలో ఉన్న బీబీనగర్, భువనగిరి (పెద్ద చెరువు) చెరువులను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్
రాష్ట్ర పురపాలక, చేనేత జౌళి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శనివారం భూదాన్ పోచంపల్లికి రానున్నారు. ఉదయం 11 గంటలకు చేరుకొని పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
రైతుల ఆత్మగౌరవంతోపాటు ఆర్థిక స్థిరత్వానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని ప్రొద్దటూరులోని రైతు వేదికలో క్లష్టర్ పరిధిలోని ఐదు గ
నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. వీలైనన్నీ ఎక్కువ నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా కొన్ని నెలలు