Telangana | రాష్ట్రంలో సాగు, తాగునీటి ఇక్కట్లు ఎక్కువయ్యాయి. కరెంటు కష్టాలకు తోడు.. పంటలు ఎండుతున్నాయి. తాగునీటి కోసం మళ్లీ బిందెలు పట్టుకొని రోడ్లు ఎక్కాల్సిన దుస్థితి వచ్చింది.. అని ప్రజల నీటిగోస వాస్తవ పరిస్థ�
Armoor | ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని పలు పార్టీల నేతలు ప్రజలకు తప్పుడు వాగ్దానాలు చేసి గెలుపొందారు. గెలిచాక ప్రజలుకు ఇచ్చిన హామీలను మర్చిపోయారు. కానీ, ప్రజలు ఇప్పుడిప్పుడే ఇచ్చిన హామీలపై గెలుపొందిన �
ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. తన దగ్గర గన్ ఉందని, జాగ్రత్త అని హెచ్చరించారు. శుక్రవారం ఆర్మూర్లో నిర్వహించిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే �
ప్రభుత్వ హాస్టల్లో సామాన్యుల పిల్లలు మాత్రమే చదువుతారని, వారికి కనీస సౌకర్యాలు కూడా లేవని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి అన్నారు. నందిపేట్ మండలం ఖుద్వాన్పూర్లోని ఎస్సీ, బీసీ హాస్టళ్లతో పాటు
మున్సిపల్ అధికారులు క్రమశిక్షణతో ఉండాలని, వివిధ పనుల కోసం వచ్చే ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఆయన ఆర్మూర్ మున్సిపల్ కా�
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో చేసిన కీలక ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రొటోకాల్ వివాదం రచ్చరేపుతున్నది. గెలిచిన ఎమ్మెల్యేలను కాదని అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ లీడర్లకే ప్రభుత్వ యంత్రాంగం గౌరవ మర్యాదలు ఇస్తున్నది. ప్రజాస్వామ్యం అపహ
ప్రతి ఒక్కరూ మొక్కలను వాటిని సంరక్షించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి అన్నారు. ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో వన మహోత్సవంలో భాగంగా ఎమ్మెల్యే అధికారులు, నాయకులతో కలిసి గురువారం మొక్కలను
ఆర్మూర్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ను కేటాయించాలని, లేకపోతే ఆమరణ దీక్ష చేస్తానని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి అన్నారు. ఈ మేరకు తన దీక్షకు అనుమతి ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్య
దేశంలో కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న రాష్ట్ర శాఖ చేపట్టిన విజయ సంకల్పయాత్రలో భాగంగా ఆయన జగిత్యాల జిల్లా కేంద్రంతోపాటు కోరుట్ల, మెట్పల్లి, రాయికల్ ప్రాంతాల్లో రోడ్షో నిర్వహించారు. ఆయా సభల్లో ఆయన మ�
కొడంగల్ నియోజకవర్గంలో మోడల్ గురుకులం నిర్మిస్తున్నట్లు వార్తా పత్రికల్లో చూశానని, ఇది మంచి నిర్ణయమని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి స్వాగతించారు.
గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భోగ్ భండార్ నిర్వహించడంతోపాటు సంత్ సేవాలాల్ ఆలయాల్లో పూజలు చేశారు.