ఆర్మూర్ మున్సిపల్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అవిశ్వాస తీర్మానం నెగ్గిందని అధికారికంగా ప్రకటించాక, ఇప్పుడు పిల్లిమొగ్గలు వే స్తుండడం చర్చనీయాంశమైంది. మున్సిపల్ చైర్పర్సన్ పద
ఆర్మూర్ మున్సిపాలిటీలో సంక్షోభం నెలకొంది. కొత్త చైర్మన్ను ఎన్నుకోకపోవడంతో పాలన స్తంభించింది. అవిశ్వాసం నెగ్గి 20 రోజులు పూర్తయినా నూతన చైర్మన్ ఎన్నిక ప్రక్రియ చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తున్నది. �
మండలంలోని రామచంద్రాపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. రూ.25లక్షల నిధులతో భవనం నిర్మించినట్లు ఆయన తెలిపారు.
ఆర్మూర్ బల్దియా చైర్పర్సన్ పండిత్ వినితకు షాక్ తగిలింది. అన్ని పార్టీల కౌన్సిలర్లు ఏకం కావడంతో పదవిని కోల్పోయారు. వినీతపై గత ఏడాది డిసెంబర్ నెలలో స్వపక్షంలోనే విపక్షం తయారైంది. కౌన్సిలర్లందరూ ఒక�
సమాజంలో విద్య, వైద్యం ఎంతో కీలమైనవని, ఈ రెండు రంగాలను పటిష్టపర్చాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సమాజానికి ఎంతో కొంత తోడ్పాటును అందించాలనే త�
ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు తీర్చేందుకు మొదటి ప్రాధాన్యమిస్తానని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి అన్నారు. నందిపేట్ మండల కేంద్రంలోని జిల్లాపరిషత్, కస్తూర్బా పాఠశాలలను ఆయన బుధవారం పరిశీలించార�