వాహనాల రిజిస్ట్రేషన్ను శుక్రవారం నుంచి టీజీతో చేయనున్న ట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గురువా రం హనుమకొండ కలెక్టరేట్లో విలేకరులతో మాట్లాడారు. ప్రజల ఆకాంక్ష మేరకే టీజీగా మా ర్చుతున్నామన్నారు.
ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని చాటేలా దేవాలయాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు.
వేయిస్తంభాల ఆలయాన్ని నిర్మించేందుకు 72 ఏండ్లు పట్టినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయని, నాడు ఎలాంటి ఆరిటెక్ట్, ఇంజినీర్ లేకుండా అద్భుతంగా నిర్మించారని, ఇక్కడ శిథిలావస్థకు చేరిన కల్యాణ మండపాన్ని మరో �
వేయిస్తంభాల దేవాలయంలో మహాశివరాత్రి మహోత్సవాలను గురువారం నుంచి నిర్వహించనున్నట్లు ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. ఉదయం ప్రత్యేక పూజలు చేసి, ఐదురోజుల బ్రహ్మోత్సవాలను ప్రారంభించనున్నట్లు పే�
తెలంగాణ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి అండర్-15, అండర్-20 రెజ్లింగ్ చాంపియన్షిప్ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో బుధవార�
మహా నగర సర్వతోముఖాభివృద్ధే లక్ష్యమని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా అన్నారు. శనివారం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) కార్యాలయంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి,
ఏకశిల పారులో వాకింగ్ ట్రాక్ తో పాటు పచ్చదనంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని వరంగల్ పశ్చి మ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి హామీ ఇచ్చారు. ఏకశిల పా రు వాకర్స్ అసోసియేషన్ వినతి మేరకు ఎమ్మెల్యే పారును శ
విద్యార్థులు, యువత మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకుని ఉద్యోగావకాశాలు పొందాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండ జేఎన్ఎస్ ఇండోర్ స్టేడియంలో తెలంగాణ యువజన సర్వీస�
ప్రజల ఆకాంక్ష మేరకు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి అంకిత భావంతో పని చేస్తానని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. కాజీపేట 62వ డివిజన్ రహ్మత్నగర్ చోటా మసీద్ సమీపంలో కార్పొరేటర్ జక్కుల రవీందర్�
మిమిక్రీ ఆర్టిస్ట్ వేణుమాధవ్ 92వ జయంతి సందర్భంగా హనుమకొండ పబ్లిక్గార్డెన్లోని వేణుమాధవ్ కళాప్రాంగణంలో నేరెళ్ల వేణుమాధవ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పద్మశ్రీ డాక్టర్ అంపశయ్య నవీన్�
ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అనుచరులను కఠినంగా శిక్షించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ కోరారు. ఇటీవల హ నుమకొండ బాల
ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అనుచరులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ఝ
Dasyam Vinayabhaskar | వరంగల్ వెస్ట్ నియోజకవర్గ క్యాంపు ఆఫీస్ శిలా ఫలకం (Stone plaque) ధ్వసం చేసిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ( MLA Naini Rajender Reddy) అనుచరులపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్క�