‘ప్రజలు నన్ను ఆదరించి భారీ మెజార్టీతో గెలిపిస్తే స్థానికంగా ఉంటూ ప్రణాళికాబద్ధంగా జనగామ సమగ్రాభివృద్ధి కృషి చేస్తా.. ప్రగతి పనులను పరుగులు పెట్టిస్తా..’ అని బీఆర్ఎస్ జనగామ అభ్యర్థి, ఎమ్మెల్సీ డాక్టర్�
ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారాన్ని మొదలు పెట్టగా వారు వెళ్లిన ప్రతి ఊరిలోనూ ప్రజలు సంపూర్ణ మద్దతు పలుకుతున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి ఒకట్రెండు రోజుల నుంచ�
సమైక్య పాలనలో అభివృద్ధిలో వెనుకబడిన తెలంగాణను ఉద్యమనేత, సీఎం కేసీఆర్ అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్లి దేశానికే ఆదర్శంగా నిలిపారని, ఈ ఎన్నికల్లో ఆశీర్వదించి విజయం చేకూర్చాలని బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల�
తెలంగాణ అంటేనే కేసీఆర్.. కేసీఆర్ అంటేనే తెలంగాణ అని జనగామ ఎమ్మెల్యే, టీఎస్ఆర్టీసీ చైర్మన్ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. జనగామ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు ఢిల్లీలో తెలంగాణ అంటే
హైదరాబాద్కు సమీప ప్రాంతం కాబట్టి జనగామ వంద శాతం అభివృద్ధి చెంది తీరుతది..భవిష్యత్లో ఐటీ కారిడార్.. పరిశ్రమలతో చాలా అద్భుతంగ మారుతది.. చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయాలన్నది ఆ ప్రాంత ప్రజల కోరిక.. అదేం ప�
MLA Muthireddy | టీఎస్ఆర్టీసీ చైర్మన్గా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ హైదరాబాద్లోని బస్భవన్లో బాధ్యతలు చేపట్టారు. దీంతో తెలంగాణ ఏర్పడిన �
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలో వివిధ కార్యక్రమాలకు హాజరైన సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగ
కామారెడ్డి, దేవరకద్ర, జనగామ నియోజకవర్గాల్లో బుధవారం బీసీ కుల వృత్తిదారుల లబ్ధిదారులకు లక్ష సాయం చెక్కులను పంపిణీ చేశారు. కామారెడ్డి కలెక్టరేట్లో కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, మహబ�
సీఎం కేసీఆర్ పాలనలో రైతులు సంతోషంగా జీవనం సాగిస్తున్నారని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అవసరం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యాఖ్యలు చేయ డం.. కాంగ్రెస్ పార్టీ అసలు రూపం బయటపడిందని ఎమ్మెల్య�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చెరువుల పండుగను ఘనంగా జరుపుకొన్నారు. మహిళలు నెత్తిన బోనాలు, బతుకమ్మలతో ర్యాలీగా బయల్దేరి రైతులు, అధికారులు, ప్ర�