దేశంలో ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమం పథకాలు అమలు చేస్తున్న తెలంగాణ సర్కారు కార్మికుల సంక్షేమం కోసం పలు పథకాలు అమలు చేస్తున్నది. కార్మికులు తమ పేరును కార్మిక శాఖలో నమోదు చేసుకుంటే ఎన్నో ప్రయోజనా�
గొర్రెల పంపిణీ పథకం ద్వారా రెండో విడతలో సిద్దిపేట జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం రూ.488 కోట్లు ఖర్చు చేస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. త్వరలోనే 17 వేల మంది లబ్ధిదారులతో సభ
రజకుల ముద్దుబిడ్డ చిట్యాల (చాకలి) ఐలమ్మ పేరిట ఆమె స్వస్థలం పాలకుర్తిలో ఎకరం స్థలంలో రూ.కోటితో భవ నం (ఫంక్షన్హాల్) నిర్మిస్తామని, జనగామ జిల్లా కేం ద్రంలో రజక భవనం కోసం ఎకరం ప్రభుత్వ స్థలం కేటాయిస్తామని రా�
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ప్రసాదం పులిహోర బరువు, ధరలను ఇటీవల పెంచుతూ రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ అనిల్కుమార్ ఆదేశాలు జారీచేశారు. ఆలయ పాలక మండలి తీర్మానం మేరకు దేవాదాయశాఖ అధికారులు ధరలు పె�
హరితహారం కార్యక్రమం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రంలో చేపడుతున్న ఈ కార్యక్రమం భవిష్యత్తు తరాలకు �
కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి శుక్రవారం రాత్రి పర్యటించారు. కల్యాణోత్సవ ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు ఆలయ అధికారులు, పాలక మండలి సభ్యులు చేపట్టిన పను
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్నది. ఈ నెల 18వ తేదీన మల్లన్న కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఆలయవర్గాలు ఏర్పాట్లు చేశాయి.
కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలు, కల్యాణోత్సవ వేడుకలకు ప్రచారం నిర్వహించాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సూచించడంతో ఆలయ ఈవో ఆలూరి బాలాజీ, చైర్మన్ గీస భిక్షపతి ఆధ్వర�
ప్రధాని మోదీ, అమిత్షాలు ఐటీ, ఈడీ దాడులతో టీఆర్ఎస్ నేతలపై తప్పుడు కేసులు పెట్టి భయపెట్టలేరని, కేసులు, జైళ్లు కొత్త కాదని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో శుక�