సీఎం కేసీఆర్ అమలుచేసిన రైతుబంధు కావాల్నా లేక రాబందులు కావాల్నా అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. తెలంగాణా కన్నా కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇచ్చినట్లయితే తాము ప్రజల్ని ఓట్లు అడగగ
బీఆర్ఎస్తోనే సంక్షేమ పథకాల అమలు సాధ్యమని బోధన్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థ్ది, ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ అమేర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేస్తే నిండా మునుగుడే అని, సీఎ�
బోధన్ నియోజకవర్గంలోని సాటాపూర్ గ్రామంలో శనివారం బీఆర్ఎస్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఈ సభకు వచ్చిన మంత్రి హరీశ్రావు ప్రసంగం ఆద్యంతం సభికులను ఆకుట్టకుంది. హరీశ్రావు
ఓటు అంటే మూడొద్దుల పండుగ కాదు.. ఐదేండ్ల మన భవిష్యత్తు. ప్రలోభాలకు లొంగి, మభ్యపెట్టే హామీలను నమ్మితే మోసపోతాం. కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ గోసపడుతాం.. అదే బీఆర్ఎస్కు వేస్తే బాగు పడతామని ఆర్థిక శాఖ మంత్రి హ�
గ్రామాల వారీగా ఎన్నికల ప్రచారాన్ని బోధన్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ గురువారం ప్రారంభించారు. సెంటిమెంట్ ప్రకారం ప్రతీ అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే బోధన్ మండ ల�
పట్టణ శివారులో బుధవారం సీఎం కేసీఆర్ పాల్గొననున్న ప్రజా ఆశీర్వాద సభ కోసం సర్వం సిద్ద్ధమైంది. వేలాదిమంది తరలివచ్చే ఈ సభ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టారు. బోధన్ పట్టణ శివారులోని బోధన్ - నిజామాబాద్ �
రాష్ట్రంలోనే కాకుండా దేశమంతటా పింక్ వేవ్ నడుస్తున్నదని, బీఆర్ఎస్ను రాష్ట్ర ప్రజలతోపాటు దేశంలోని ప్రజలు కోరుకుంటున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బోధన్లో గురువారం నిర్వహించిన బీఆర్ఎస�
బోధన్ అసెంబ్లీ నియోజకవర్గంలో తన ఎన్నికల ప్రచా రం బుధవారం నుంచి ప్రారంభంకానున్నదని, పట్టణంలో బీఆర్ఎస్ బూత్ కమిటీల సభ్యులు, పార్టీ కార్యకర్తలతో పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తున్నట్లు బోధన్ ఎమ్మెల్యే మహ
తెలంగాణ రాష్ట్రంలో మత రాజకీయాలు చేస్తూ అడ్డదారిన అధికారంలోకి రావాలని పగటి కలలు కంటున్న బీజేపీ నాయకులకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ ఆమేర్ అన్నారు.