పూటకో పార్టీ గంటకో మాట మాట్లాడే రాజగోపాల్ రెడ్డి మాయమాటలు నమ్మి మోసపోవద్దని బీఆర్ఎస్ నల్లగొండ అభ్యర్థి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మండలంలోని తిరుగండ్లపల్లి, తమ్మడపల్లి, నర్సింహా
గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి ఆ తండాలను అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు.
ప్రతిపక్ష నాయకులు ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది బీఆర్ఎస్సే అని మునుగోడు బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మండలంలోని గానుగుపల్లి, మహ్మదాపురం, గట్ల మల్లేపల్లి, తుమ్మలప�
ఉప ఎన్నికల సందర్భంలో రూ.1800 కోట్ల కాంట్రక్టుల కోసం బీజేపీకి అమ్ముడు పోయిన రాజగోపాల్రెడ్డి, ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అక్కడి కాంట్రక్టులు దక్కించుకునేందుకు మళ్లీ కాంగ్రెస�
మునుగోడు నియోజకవర్గంలోని శివన్నగూడెం, చర్లగూడెం ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందించి రైతుల కాళ్లు కడుగుతానని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు.
రూ. 2వేల కోట్లతో నిర్మిస్తున్న శివన్నగూడెం, లక్ష్మణాపురం ప్రాజెక్టులను పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానని మునుగోడు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్న
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నామని, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసేందుకు తనకు మరో మారు ఆశీర్వదించాలని నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్�
రానున్న ఎన్నికల్లో అభివృద్ధ్ది నిరోధకులకు బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మండలంలోని ఎరగండ్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్,
మునుగోడు గడ్డపై సీఎం కేసీఆర్ కాలు పెట్టడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి తెలిపారు. ఉద్యమ కాలంలో కేసీఆర్ ఈ ప్రాంతంలో కలియతిరిగారని, సీఎం కాగానే మునుగోడుకు మంచినీళ్లు ఇవ�
ప్రాణాలను సైతం లెకచేయకుండా కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపించారని మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. స్వరాష్ట్రంలో సాగునీటి వనరులు పెంచి నేడు ద�
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో జరుగుతున్న అభివృద్ధిని చూసే వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ గెలిస్తేనే అభివృద్ధి నిరంతర కొనసాగుతుందని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. స్థానిక విజయ ఫంక్షన్ హాల్లో గురువారం నిర్వహించిన బీఆర్ఎస్ మండల ముఖ్య కార్యకర్తల సమీక్షా సమావేశ
ప్రజల ఆకాంక్ష మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ చండూరును రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేశారు. ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా అధికారులు కార్యాలయాన్ని సిద్ధం చేశారు.
వ్యవసాయానికి 3 గంటల కరెంట్ చాలు అంటున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. మూడు గంటల కరెంట్తో అసలు ఎవుసం సాగుతదా, రేవంత్కు ఎవుసం గురించి ఏమైన�