నేడు జరుపుకొంటున్న మంచినీళ్ల పండుగ విలువేంటో గతంలో ఫ్లోరైడ్ నీళ్లు తాగి కాళ్లు, చేతులు వంకర్లు పోయి జీవచ్ఛవంలా బతికిన వారికి తెలుసని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సీఎం కేసీఆర్ అద్భుతంగా పాలన సాగిస్తున్నారని.. వందేండ్లలో జరుగని అభివృద్ధిని పదేండ్లలోనే చేసి చూపించిన ఘనత ఆయనదేనని రాజ్యసభ సభ్యుడు బడుగు�
తొమ్మిదేండ్ల సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది దేశానికే రోల్మోడల్గా నిలిచిందని.. ఈ తొమ్మిదేండ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపితే.. రాష్ట్రంలో�
మునుగోడు నియోజకవర్గ ప్రజలకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. ఉప ఎన్నికలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నేరవేరుస్తున్నది. అందులో భాగంగా త్వరలోనే ఇక్కడ 100 పడకల దవాఖాన ఈ ప్రాంత ంలో ఏర్పాటు క�
గొర్రెల పంపిణీ పథకానికి సీఎం కేసీఆర్ రూ.12వేల కోట్లు ఖర్చు చేసినట్లు రాష్ట్ర షీప్ అండ్ గోట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు పండుగలా జరిగాయి. అభిమాన నేత పుట్టిన రోజును శుక్రవారం
జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులతోపాటు అన్ని వర్గాల ప్రజలు అట్టహాసంగా జరిపారు. పెద్ద ఎత్తున కేక్లు కట్ చ�
రాష్ట్రంలో మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతానని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు.మండల పరిధిలోని కొరటికల్ గ్రామంలో ఎస్డీఎఫ్ నిధులు రూ. 20 లక్షలు,
Errabelli Dayakar rao | మునుగోడు ఉపఎన్నికల్లో విజయం సాధించిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో మంత్రి
మునుగోడు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతానని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన నియోజకవర్గంలోని చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, మునుగోడు మండలాల మీదుగా చండూరు వర�