కాంతినిచ్చే కిరణాలతడు.. క్రాంతిని కాంక్షించే అభ్యుదయ వాది. ‘క్రాంతి’ ఆయన పేరేకాదు.. ఆయన తత్వం కూడా. ఎక్కడున్నా.. ఏ పనిచేసినా ఆయన శైలి, ఆలోచన ఆద్యంతం భిన్నంగా ఉంటాయి.
కాంగ్రెసోళ్లు ఆరు కాదు, అరవై పథకాలు పెట్టినా గెలువరని, ప్రజల్లో ఆదరణ కోల్పోయారని ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. మోస పోతే గోస పడతామని, ఆలోచించి ఓటు వేస్తే న్యాయం జరుగుతుందని అన్నారు.
అందోల్-జోగిపేట జంట పట్టణాల్లో అభివృద్ధి పరుగులుపెడుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో పంచాయతీగా, ఆ తర్వాత నగరపంచాయతీగా ఉన్నప్పటికీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ హయాంలో 2014లో మున్�
24గంటల ఉచిత విద్యుత్తో రైతులంతా సంబురంగా వ్యవసాయం చేసుకుంటుంటే, కేవలం మూడు గంటలు చాలంటూ కుట్రలు చేస్తున్న రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా రైతులంతా కదం తొక్కాలని అందోల్ ఎమ్మెల్యే కాంత�
మళ్లీ బీఆర్ఎస్ పార్టీదే గెలుపని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం రేగోడ్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అంతకుముందు ఎమ్మెల్యే మండల కేంద్రంల�
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎదురులేని శక్తిగా ఎదుగుతున్నదని, నాయకులు, కార్యకర్తలే పార్టీకి వెన్నుముక అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం ఆందోల్, జోగిపేటలో �
మహనీయుల చరిత్రను అన్ని వర్గాల ప్రజలు తెలుసుకోవాలని జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి అన్నారు. బుధవారం బాబూ జగ్జీవన్రామ్ జయంతిని పురస్కరించుకొని సంగారెడ్డి పట్టణంలోని డాక్టర్ బాబూ జగ్జీవన�
ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న అందోల్ నియోజకవర్గం నేడు అభివృద్ధిలో దూసుకుపోతున్నది. పరాయి పాలనకు చరమగీతం పాడి స్వరాష్ట్రం ఏర్పడి బీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరడంతో అందోల్ రూపురేఖలు �
వట్పల్లిలోని వెంకట్ఖ్వాజా ఆశ్రమంలో 37వ ఆరాధన (ఉర్సు) ఉత్సవాలకు రెండోరోజు సోమవారం భక్తులు పోట్టెత్తారు. కుల, మతాలకు అతీతంగా సర్వమత సన్నిధిగా పేరొందిన దర్గాను తెలుగు రాష్ర్టాలతో పాటు పక్క రాష్ర్టాల నుంచ�
Journalists Meet | తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ నేతృత్వంలో ఇవాళ సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరులో IJU 10వ ప్లీనరీ, TUWJ రెండో మహాసభ సమావేశాలు