ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ | అందోల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో అందోల్ - జోగిపేట మున్సిపాలిటీ స్వతంత్ర కౌన్సిలర్ కొరబోయిన నాగరాజు (నాని) ఆయన అనుచరులను టీఆర్ఎస్ పార్టీలో చేరార
ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ | వట్పల్లి నుంచి దుద్యాల వరకు రూ.కోటి 58 లక్షలతో 3.2 కిలో మీటర్లు వరకు నిర్మిస్తున్న రోడ్డు పనులను బుధవారం అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ప్రారంభించారు.