రాయికోడ్/సంగారెడ్డి : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పతకం ఎంతో అధ్బుతంగా ఉందని అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. దీని జిర్నిoచుకొలేని ప్రతి పక్ష పార్టీలు అనవసర విమర్శలు చేస్తున్నాయని విమర్శించారు. గురువారం రాయికోడ్ మండల కేంద్రంలో రైతు వేదికను ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీలు అనవసరంగా రాద్ధాంతం చేస్తూ గందరగోళం సృష్టిస్తునాయని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులపై ప్రేమ ఉంటే వారి ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో 20 లక్షలరూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
దారుణం : ఆస్థి కోసం చెల్లెలు గొంతు కోసి చంపిన అన్న
హుజూరాబాద్లో వీధి రౌడీల్లా రెచ్చిపోతున్న బీజేపీ శ్రేణులు
మీరాబాయికి మరో బంపర్ ఆఫర్.. జీవితకాలం సినిమా టికెట్లు ఫ్రీ
ఈటలపై పెల్లుబికుతున్న దళితాగ్రహం
కొండగట్టులో నవీన్ మిట్టల్ ప్రత్యేక పూజలు