హైదరాబాద్ : దళితులను కించపరిచేలా మాట్లాడిన ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులపై రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దళితులను అసభ్య పదజాలంతో దూషించిన ఈటల కుటుంబ సభ్యులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈటల బావమరిది వ్యాఖ్యలకు వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా దళిత సంఘాలు, మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి. పలు సంఘాలు ఈటల దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి. ఈటల కుటుంబంపై కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేశాయి.
పెద్దపల్లి జిల్లాలో..
సూర్యాపేట జిల్లాలో..
సంగారెడ్డి జిల్లాలో..
జనగామ జిల్లాలో..