కొండగట్టు/జగిత్యాల : రాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్యా కళాశాల కమిషనర్ నవీన్ మిట్టల్ సతీసమేతంగా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యే పూజలు చేశారు. ఆలయ వర్గాలు నవీన్ మిట్టల్కు ఘన స్వాగతం పలికాయి. అర్చకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ జి.రవి నవీన్ మిట్టల్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛo అందజేశారు.