ఇంటింటి సర్వేతో వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగే అవకాశం ఉన్నదని, దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల అంశంపై జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో
అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అర్హులందరికీ అందాలని, ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు.
ప్రతి విద్యార్థి కంప్యూటర్ వినియోగంపై అవగాహన పెంచుకోవాలని, ఇందుకోసం ఉపాధ్యాయులు వారికి చిన్నతనం నుంచే మెళకువలు నేర్పించాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. జగన్నాథపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల�
కొత్తగూడెం-పాల్వంచ పట్టణాల్లో ట్రాఫిక్ సమస్య శాశ్వత పరిష్కారం కోసం రూ.4.50 కోట్ల వ్యయంతో రింగ్ రోడ్డు నిర్మాణానికి అనుమతులు లభించినట్లు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. కొత్తగూడెం ప
ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని, మున్సిపాలిటీ పరిధిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం మున్�
తెలంగాణ సాయుధ పోరాటయోధుల విగ్రహాలను ట్యాంక్బండ్పై ప్రతిష్ఠించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సీఎం రేవంత్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప�
భద్రాద్రి జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న చుంచుపల్లి మండలం విద్యానగర్కాలనీ ప్రధాన రహదారి పక్కన నూతనంగా ఏర్పాటుచేసిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 36వ షోరూం ఆదివారం అట్టహాసంగా శుభారంభమైంది. కొత్తగూడెం ఎ�
నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రధాని మోదీ ద్వారా హామీ ఇప్పించిన ఎంపీ ధర్మపురి అర్వింద్.. పసుపు బోర్డు ఎక్కడ పెట్టారో చూపించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. రెండోసారి ఎం�
తెలంగాణ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయిమెంట్ ప్రమోషన్, కలెక్టర్ ఆదేశానుసారం జిల్లా యువజన, క్రీడలశాఖ ఆధ్వర్యంలో స్థానిక కొత్తగూడెం క్లబ్లో సోమవారం నిర్వహించిన మెగా జాబ్మేళాకు విశేష స్పందన ల�
బొగ్గు బ్లాకుల విషయంలో బీజేపీకి చెందిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఇతర రాష్ర్ర్టాల్లో ప్రభుత్వ