మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మళ్లీ వైఎస్ఆర్ రాజ్యం తీసుకొస్తామన్నారు. తన స్వగ్రామం నార్కట్పల్లి మండలం బ్రాహ్మణవెళ్లంలలో వైఎస్ఆర్ వర్ధంతి సంద�
‘ఏబీఎన్ రాధాకృష్ణా... పేపర్, చానల్ ఉంది కదా అని ఏది పడితే అది రాస్తే మర్యాద దక్కదు. కొందరు వ్యక్తులను బలంగా తయారు చేసేందుకు నాలాంటి వ్యక్తులను బలహీన పరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే చెప్తున్నా బీ క�
‘ప్రజల్లో కాంగ్రెస్ అంటే గౌరవం పోతోంది. జాతీయ పార్టీ అన్నాక కొన్ని విలువలుంటా యి. ఆ విలువలను పక్కన పెట్టి ఇతర పార్టీల నుంచి చేర్చుకునుడు ఎం దుకు? ఇతర పార్టీల వాళ్లు మనకు ఎందుకు? ఇట్లాంటివన్నీ మాట్లాడితే..
కాంగ్రెస్ అధిష్ఠానం, ప్రభుత్వ లోపాలపై ఇటీవల వరుసగా విరుచుకుపడుతున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యలపై ఆ పార్టీ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశా�
కాంగ్రెస్లో వర్గ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. కోమటిరెడ్డి బ్రదర్స్పై ఎమ్మెల్యే మందుల సామేల్ తిరుగుబాటు చర్చనీయాంశమైంది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన సామేల్ ఇంత ధైర్యం చేశారంటే ఆయన వెనుక ‘బ�
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిపై ఉన్న ప్రేమ రైతులపై లేదని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని సర్వేల్, నారాయణపురం గ్రామాల్లో పీఏసీఏస్ �
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రగల్భాలు మాని నియోజకవర్గంలోని రైతుల సమస్యలు పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆదివారం చౌటుప్పల్ మండలం చిన్నకొండూరులోని ధాన్య�
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ను ఆయన కుమార్తె కవిత విమర్శించడం సరికాదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్రం మొత్తం ఒకే మద్యం పాలసీ అమలులో ఉంటుందని ప్రభుత్వం చెబుతున్నా మునుగోడులో మాత్రం ఆ పాలసీ అమలు కావడంలేదు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కో మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పిన రూల్సే పాటిస్తామని ఎక్సైజ్�
గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మళ్లీ అదే బుద్ధి చాటుకున్నారు. ఆ వ్యాఖ్యలపై వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో కొంతకాలంగా నోరు అదుపులో పెట్టుకున్నట్టుగా కని�