మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డబ్బు అహంకారంతో పూర్తిస్థాయిలో మతిభ్రమించి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నకిరేకల్ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య అన్నారు. స్థాన�
మునుగోడు ఉప ఎన్నికలో కోమటిరెడ్డి బ్రదర్స్ నీతిమాలిన చర్యలు ఆగడంలేదు. పార్టీలు, గుర్తులతో సంబంధం లేకుండా ఓటర్లకు రోత పుట్టించే పనులను నిర్విరామంగా చేస్తున్నారు.
‘ఇక్కడి ప్రజల ఊపు చూస్తుంటే బీజేపీ, కాంగ్రెస్కు డిపాజిట్ గల్లంతు అనిపిస్తున్నది. రాజగోపాల్రెడ్డి 18 వేల కోట్ల కక్కుర్తి కోసమే ఈ ఎన్నిక వచ్చింది. ఆ పాపపు సొమ్ముతో ఇంటికి తులం బంగారం ఇస్తారట. అది తీసుకొన�
కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ, బీజేపీ టికెట్ కోసం ప్రయత్నించడమా? ఇదెక్కడి పద్ధతి అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్కమ్ ఠాగూర్ విస్తుపోయారు. ఒకవైపు బీజేపీలో టికెట్ కోసం ప్రయ