జీతాలు తీసుకునేందుకైనా పనిచేస్తున్నారా అని జెన్కో సిబ్బందిని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. పాలేరులోని మినీ హైడల్ జల విద్యుత్తు కేంద్రానికి పూర్తి మరమ్మతులు చేసిన తర్వాత రెండు యూనిట్లలో ఒకటే విద్య�
మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధిలో వెనకడుగు వేసేదేలేదని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు(పీఎస్ఆర్) అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశం లో జ�
మంచిర్యాల జిల్లా కేంద్రం లో కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి అధికారిక పార్టీ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు (పీఎస్సా ర్) తెరలేపారు. మాతా, శిశు హాస్పిటల్ ఏర్పాటు పేరిట జిల్ల
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంచిర్యాల మార్కెట్ కమిటీ యార్డులను జిల్లాకు మంజూరైన మెడికల్ కళాశాల కోసం కేటాయించారు. ఈ క్రమంలో రైతు బజారు కోసం నిర్మించిన గదులను మార్కెట్ కమిటీ కోసం ఉపయోగించారు. షెటర్ రూ�
కాంగ్రెస్ పార్టీ నేతలు పార్లమెంట్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘి స్తూ.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనడానికి గురువారం రాత్రి మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నర్సింగాపూర్లో జరిగి న ఘటనే ఇందుకు సజీవ స�
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా టీఎస్ఆర్టీసీ నడిపిస్తున్న బస్సులను సద్వినియోగం చేసుకోవాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు అన్నారు.
నియోజకవర్గంలోని రైతులు మూడు పంటలు వేసే దిశగా ఆలోచించాలని, అందుకు అధికారులు సహకారం అందించాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్ రావు సూచించారు.
దండేపల్లి మండలంలోని గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో ఈనెల 18 నుంచి సత్యదేవుడి కల్యాణ బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. 21న జరుగనున్న స్వామి వారి కల్యాణానికి హాజరు కావాల్సిందిగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిర�
గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఎత్తిపోతల పథకంతో కడెం ఆయకట్టు చివరి భూములన్నీ సస్యశ్యామలంగా మారుతున్నాయని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు అన్నారు. శనివారం తానిమడుగు సమీపంలో డెలివరీ పాయింట్ వద్ద మంచ�
దండేపల్లి మండలంలోని గూడెం శ్రీసత్యనారాయణ స్వామి ఎత్తిపోతల పథకం నుంచి ఈనెల 6న నీటిని విడుదల చేయనున్నారు. జిల్లా కేంద్రంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు నీటి పారుదల శాఖ అధికారులతో మంగళవా