కేసీఆర్ను ఎవ్వరు కలిసినా ఆత్మీయంగా మాట్లాడుతారు. నేను ఎప్పుడు వెళ్లినా ఇంట్లో కుటుంబ సభ్యుడి మాదిరిగా భోజనం చేద్దామంటారు. మాకు కోఠిలోని తాజ్మహల్ హోటల్ ఎదురుగా 1947లో స్వదేశీ ఖాదీ వస్ర్తాలయం ఉండేది.
నాటి సమైక్య ప్రభుత్వ హయాంలోనూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జల హక్కుల కోసం ఉద్యమించారు. ప్రధానంగా ఆనాటి మహారాష్ట్ర ప్రభుత్వం శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువన గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టుక�
కృష్ణా నది జలాలపై తెలంగా ణ హక్కులను కాపాడుకోవడంలో రాష్ట్ర ప్ర భుత్వం అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో ఈనెల 13న నిర్వహించే చలో నల్లగొండ భారీ బహిరంగ సభకు పెద్ద సంఖ
గజ్వేల్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్, హుజూరాబాద్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కౌశిక్రెడ్డి, చొప్పదండి, మానకొండూర్ మాజీ ఎమ�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో స్పీకర్ సమక్షంలో గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మంచిర్యాల యువ నాయకుడు విజిత్ రావు పుష్పగుచ్ఛం అందించ
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, గజ్వేల్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.
గజ్వేల్ శాసనసభ్యుడిగా అసెంబ్లీ హాల్లో గురువారం ప్రమాణస్వీకారం చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు, అధికారుల తీరుపై సొంతపార్టీ ఎమ్మెల్యేలే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. యాసంగి పంటలకు సాగునీరు ఇవ్వకుంటే రైతులు ఉరికిస్తారని హెచ్చరించారు.
: గులాబీ అధినేత, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ వల్లనే నియోజకవర్గానికి దేశవ్యాప్తంగా గుర్తింపు లభించిందని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, కబడ్�
బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల బలమైన గొంతుక. తెలంగాణ ఆకాంక్షలకు ప్రతిరూపం. తెలంగాణ ప్రజల గుండెల్లో చెక్కుచెదరని సంతకం. అన్ని రకాల భావజాలాలతో తెలంగాణ ఆకాంక్షల పరిరక్షణే పరమావధిగా పనిచేసే శక్తియుక్తులు
రానున్న ఎన్నికల గురించి ఆలోచించేవాడు రాజకీయ నాయకుడు! రాబోయే తరాల గురించి యోచించేవాడు రాజనీతిజ్ఞుడు. ఒక నాయకుడిని, రాజనీతిజ్ఞుడిగా తీర్చదిద్దేవి దేశభక్తి, ప్రజల పట్ల ప్రేమ, ప్రజా సమస్యలను పరిష్కరించడం, స
ఏడు దశాబ్దాల తర్వాత కూడా వివిధ వర్గాల నుంచి రిజర్వేషన్లపై డిమాండ్లు వినిపించడమంటే రిజర్వేషన్ల వల్ల ఆశించిన ప్రయోజనం సిద్ధించనట్టే. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తొలుత పదేండ్ల పాటు రిజర్�
మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెంటనే కోలుకోవాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శుక్రవారం కల్లూరు పట్టణంలో శుక్రవారం జర�
నియోజక వర్గం ప్రజలకు జవాబుదారిగా పనిచేస్తానని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మహేశ్వరంలో నిర్వహించిన కృతజ్ఞత సభలో ఇన్చార్జి ఎంపీపీ సునీతా ఆంధ్యానాయక్, మండల పార్టీ అధ్యక్షుడు అంగోతు ర�