MLA Kasireddy Narayana reddy | గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులోకి తేవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.
‘సన్న వడ్లకు వెంటనే బోనస్ రూ.500 చెల్లిస్తే మా ప్రభుత్వం విలువ మీకెట్ల తెలుస్తుంది, సన్నవడ్లు కొనుగోలు కేంద్రాల్లో అమ్మిన తర్వాత నెలరోజులకు బోనస్ చెల్లిస్తాం’ అంటూ చావు కబురు చల్లగా చెప్పారు కల్వకుర్త�
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం కడ్తాల్లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా-68వ క్రీడా పోట
ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆమనగల్లు మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న ఇండ్లకు ప్రభుత్వం తరుఫున బుధవారం నష్ట పరిహారం �
అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం తలకొండపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ నిర్మల అధ్యక్షతన మండ
MLA Kasireddy | రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి(MLA Kasireddy Narayana Reddy) కారును ఢీ కొని(Road accident) ఓ వ్యక్తి మృతి(Man died) చెందాడు.
మండల కేంద్రంలో వడ్డెర సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈదమ్మ దేవత మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం తెల్లవారుజామున ఈదమ్మతల్లి, మానుదాస్వామి వారి కల్యాణోత్సవం ఘనం గా నిర్వహిం�
ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి గ్రామాలను అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎంపీపీ కమ్లీమోత్య
రాష్ట్ర ఉపాధ్యాయ సంఘానికి సంబంధించిన రంగారెడ్డి జిల్లా నూతన సంవత్సర క్యాలెండర్, టేబుల్ క్యాలెండర్ను ఆదివారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆవిష్కరించారు.
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, నిరుపేదల ఆర్థిక ఎదుగుదల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. గురువారం ఫరూఖ్నగర్ మండలంలోని వి�
ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని కేశవరెడ్డి గార్డెన్స్లో తహసీల్దార్ ముంతాజ్ అధ్యక్షతన నిర్�
ఏసుక్రీస్తు చూపిన మార్గం అనుసరణీయమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. మాడ్గుల మండలంలోని అన్ని గ్రామాల్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.