ఆమనగల్లు, జనవరి 7: రాష్ట్ర ఉపాధ్యాయ సంఘానికి సంబంధించిన రంగారెడ్డి జిల్లా నూతన సంవత్సర క్యాలెండర్, టేబుల్ క్యాలెండర్ను ఆదివారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సదానందంగౌడ్, జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్కుమార్గౌడ్, ప్రధాన కార్యదర్శి పాండురంగారెడ్డి, ఆర్థిక కార్యదర్శి బాల నర్సింహ, ఆమనగల్లు మండల అధ్యక్ష, కార్యదర్శులు సుదర్శన్రెడ్డి, రామలక్ష్మణ్ పాల్గొన్నారు.