కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, కృష్ణా ప్రాజెక్టుల నిర్వహణను కేఆర్ఎంబీకి అప్పగించడం ఆ పార్టీ నాయకుల చేతగానితనమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
MLA Jagadish Reddy | గ్రామాల్లో గతంలో ఎన్నడూ జరుగని అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలో జరిగిందని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) పేర్కొన్నారు.
పల్లెల్లో సంక్రాంతి శోభ ఉట్టి పడుతున్నది. మూడు రోజుల ముచ్చటైన పండుగ సంబురాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు భోగి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకొన్నారు.
Goda Kalyanam | ధనుర్మాస ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం సూర్యాపేటలోని వేంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణంలోని మైదానంలో గోదాదేవి శ్రీనివాస కల్యాణ కనులపండువలా నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్�
ఆరు గ్యారెంటీల హామీలు ఎగ్గొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు అంటూ తప్పించుకోవాలని చూస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ఆరోపించారు. శనివారం బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో
ఆరు గ్యారెంటీల అమలు నుం చి తప్పించుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తున్నదని సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ గ్యారెంటీల అమలు నుం
Jagadish Reddy | పదవులు ఎవరికి శాశ్వతం కాదని, అభివృద్ధి ఎంత చేశామనేదే ముఖ్యం అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గం పెన్పహాడ్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో �
తెలంగాణ ఏర్పడే సమయానికి తాము వ్యవసాయానికి ఇచ్చిన సగటు విద్యుత్తు కేవలం 6 గంటలే అని కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాన్ని ఒప్పుకొన్నది. గురువారం శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్తుపై శ్వేతపత్రాన్ని
విద్యుత్తు రంగాన్ని బలోపేతం చేసేందుకు అప్పులు తెచ్చామని.. తెచ్చిన అప్పులను సగానికిపైగా తీర్చేశామని విద్యుత్తుశాఖ మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అసెంబ్లీలో తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 50 వేలకోట్లకు పైగా �
MLA Jagadish Reddy | : తాము అనుకున్న లక్ష్యం చేరుకునే వరకు యువత విశ్రమించకూడదు అని సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) అన్నారు. ఐటీ హబ్(IT Hub)లో ఉద్యోగాల ఎంపిక కోసం 500 మంది యువతీ యువకులకు టెక్ విజన్, షా�
Suryapet | ఆంజనేయ స్వామి(Anjaneya Swamy) అనుగ్రహంతో గ్రామం పచ్చగా ఉండాలని ప్రతి కుటుంబం చల్లగా ఉండాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(MLA Jagadish reddy) ఆకాంక్షించారు. ఆదివారం సూర్యాపేట రూరల్ మండలం దాస్ తండా(Das Tanda)లో �
అధికారంలో ఉన్నా, లేకున్నా ఎప్పుడూ ప్రజల మధ్య ఉంటూ సమస్యలను పరిష్కరించేందుకు ముందుంటానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేటలో మంగళవారం బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశ�