కాంగ్రెస్ పాలనలో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (MLA Jagadish Reddy) అన్నారు. నీళ్లు లేక వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు.
ప్రభుత్వం సాగుకు నీళ్లిస్తామని హామీ ఇవ్వడం వల్లే రైతులు పంటలు వేశారని, ఇచ్చిన మాటకు కట్టుబడకుండా మోసం చేసి రైతాంగాన్ని నట్టేట ముంచుతున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు.
MLA Jagadish Reddy | ప్రభుత్వమే మాట ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఘటన చరిత్రలో ఏనాడు లేదని, మాట ఇచ్చి రైతన్నల నడ్డి విరిచిన అపకీర్తి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (MLAJagadish Reddy) మండిపడ్డార�
Nallagonda | పంటలు ఎండిపోయి రైతులు బోరున విలపిస్తున్నా పట్టించుకోని అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని పాలిస్తున్నదని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (MLA Jagadish Reddy)మండిపడ్డారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి చేస్తున్న రాజకీయ కుట్ర అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు మండిపడ్డారు.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. మరో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. వీటితో కలుపుకొని పార్టీ ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 9కి పెరిగింది.
రాష్ట్రంలోనే అతి పెద్ద రెండో జాతరైన పెద్దగట్టు లింగమంతుల ఆలయం బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి చెందిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
న్యూస్లైన్ జర్నలిస్టు శంకర్పై దాడి ఘటనలో ఎల్బీనగర్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఎస్సై మధు కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా, తుర్కయాంజల్కు చెందిన చెలమల శంకర్ జర్నలిస్టు.
MLA Jagadish Reddy | ఎమ్మెల్యే లాస్య నందిత(MLA Lasya Nanditha) రోడ్డు ప్రమాదంలో (Road accident) మృతి చెందడం పట్ల మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఓటుకు నోటు కేసు విషయంలో రేవంత్రెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని, అందుకే ఈ కేసును మరో రాష్ర్టానికి బదిలీ చేయాలని తాను సుప్రీం కోర్టును ఆశ్రయించినట్టు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ర
ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. నిందితుడు ప్రస్తుతం సీఎంగా శక్తిమంతమైన పదవిలో ఉన్నందున విచారణను ప్రభావితం చేసే ప్రమాదం ఉన్నదని, అందువల్ల ఈ కేసు విచార�
Jagadish Reddy | పీవీ నరసింహ రావు(PV Narasimha Rao)కు దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న(Bharat Ratna) ను ప్రకటించడాన్ని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు జగదీష్ రెడ్డి(Jagadish reddy) స్వాగతించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, కృష్ణా ప్రాజెక్టుల నిర్వహణను కేఆర్ఎంబీకి అప్పగించడం ఆ పార్టీ నాయకుల చేతగానితనమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.