MLA Gopinath | పేద ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని జూబ్లీహిల్స్(Jubilee Hills) ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్( MLA Gopinath) అన్నారు. గురువారం వెంగళరావునగర్ డివిజన్,షేక్ పేట్ డివిజన్ లకు సంబంధించిన ఐదుగురు లబ్దిదారులకు సీఎంఆ�
అధికారం ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులకు బదులు వారి కుటుంబ సభ్యులు హాజరవుతున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్లోని (Hyderabad) జూ�
MLA Gopinath | పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పని చేస్తూ బీఆర్ఎస్ పార్టీని(BRS party) మరింత బలోపేతం చేయాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(MLA Gopinath) అన్నారు.
MLA Gopinath | రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో(Parliamentary elections) తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ సీట్లను బీఆర్ఎస్( BRS) పార్టీ సాధించడం ఖాయమని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(MLA Gopinath,) ధీమా వ్యక్తం చేశారు.
Mla Gopinath | జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తాను భారీమెజార్టీతో మూడోసారి విజయం సాధించడం ఖాయమని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ (MLA Gopinath) ధీమా వ్యక్తం చేశారు.
అభివృద్ధి, సంక్షేమం వైపే ప్రజలు ఉన్నారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఎర్రగడ్డ డివిజన్కు చెందిన బీజేపీ మాజీ అధ్యక్షుడు రాజుతో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యే సమక్షంలో బీ�
లోక కల్యాణం కోసం శిలువను మోసిన మహనీయుడు యేసుక్రీస్తు అని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. బోరబండ డివిజన్ స్వరాజ్నగర్లో బీఆర్ఎస్ సీనియర్ నేత విజయకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడ�
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు, టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపినాథ్ బోనాల పండుగ సందర్భంగా బోరబండ డివిజన్లోని పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి పట్టు వస్త్రా
ఎర్రగడ్డ, ఏప్రిల్ 15: దేశంలో ఇతర ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను అందిస్తున్న తెలంగాణ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఎర్రగడ్డ డివిజన్ నేత�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నీలో పాలమూరు జట్టు అదరగొడుతున్నది. మంగళవారం మొదలైన టోర్నీలో డిఫెండింగ్ చాం�
హైదరాబాద్ : ఎస్ఎన్డీపీ కార్యక్రమంతో పూర్తిస్థాయిలో నాలాల అభివృద్ధి పనులు చేపడుతామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ వద్ద 12.86 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్�