మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో ‘సొమ్మొకరిది.. సోకొకరిది..’ అన్న చందంగా ఉంది. గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో నిధులు మంజూరై పూర్తయిన పనులకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూర్ ఎమ్మెల్యే గడ్�
పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ లోకల్ నాయకుడని, ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రజా సేవ చేశారని, సింగరేణి కార్మికుడిగా 25 ఏళ్ల పాటు సేవలందించారని, తెలంగాణ కోసం ఉద్�
పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తడబడ్డాడు. శుక్రవారం మంచిర్యాలలో తన తండ్రి, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నాడు.
‘మా గ్రామానికి రోడ్డు వేయనిదే ఓట్లు వేయం’ అని పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించిన కోటపల్లి మండలం రాజారం గ్రామస్తులు బుధవారం గ్రామానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రచార రథాన్ని అడ్డుకున్నారు.
ఆగర్భ శ్రీమంతుడు.. భూగర్భ కార్మికుడికి మధ్య పోటీ జరుగుతున్నదా..? ప్యారాచూట్ నేత.. జననేత మధ్యన పోరు సాగుతున్నదా..? అంటే పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజానీకం అవుననే అంటున్నది. బీఆర్ఎస్ అభ్యర్థి కొప�
చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్, ఆయన కుటుంబం అసలు దళితులే కారని పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ అన్నారు. ఈ విషయాన్ని నిరూపించేందుకు తాను సిద్ధమంటూ సవాల్ విసిరారు.
పెద్దపల్లి ఎంపీ సీటు కోసం కాంగ్రెస్ నుంచి అనేక మంది పోటీ పడగా, చివరకు గడ్డం వెంకటస్వామి (కాక) మనవడు, చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమారుడు వంశీకి కేటాయించడంపై ఆ పార్టీలో గందరగోళం నెలకొంటుంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో నిర్వహించిన తొలి బహిరంగ సభలో ఉమ్మడి జిల్లాకు చెందిన దళిత ఎమ్మెల్యేలకు ఘోరమైన అవమానం జరిగింది.
కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆ పార్టీ సీనియర్ నేత గడ్డం వివేక్పై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. గత అసెం బ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన ఖాతా నుం చి రూ.8 కోట్ల బదిలీపై సమాచారం అందుకున్న ఈడీ అ�