బాలానగర్ మండలం నేలబండతండా(వాల్యానాయక్)తండా.. ఈ తం డా పేరు వింటేనే 2008 ఏప్రిల్ 11న తెలంగాణ ఆత్మ గౌరవ రథయాత్రలో భాగంగా ఉద్యమ నేత కేసీఆర్ పల్లె నిద్ర చేసిన సందర్భం టక్కున గుర్తొస్తుంది. పల్లెనిద్ర తర్వాత మర�
ఏండ్లు పాలించిన కాంగ్రెస్ నాయకులు కనీసం తాగునీళ్లు ఇవ్వలేని దద్దమ్మలు.. ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని చంద్రాగార్డెన�
సీఎం కేసీఆర్, నియోజకవర్గంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్శితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరుతున్నారని ఎమ్మ
నిరంతరం అభివృద్ధికి పాటుపడుతున్న బీఆర్ఎస్కు ఓటేసి భారీ మెజార్టీని అందించాలని బీఆర్ఎస్ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కోరారు. తిరుమల హిల్స్లోని క్యాంప్ కార్యాల�
జడ్చర్ల మున్సిపాలిటీని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. రూ.3 కోట్ల నిధులతో ప్రస్తుత పాతమున్సిపల్ కార్యాలయ ఆవరణలో నూతనంగా ని�
రాష్ర్టాభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఉడిత్యాలకు చెందిన బీఎస్పీ నాయకుడు నర్సింహయాదవ్, బీజేపీ గ్రామ యూత్ అధ్యక్షుడు లింగంయాదవ్ బీఆర్ఎస్ యూత్�
వినాయక ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి జడ్చర్లలో నిర్వహించిన వినాయక నిమజ్జనోత్సవ వేడుకలో జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. మొదటగా నేతాజీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద గుండ�
సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజల మంచినీటి సమస్యలను శాశ్వతంగా పోగొట్టేందుకు మిషన్ భగీరథ పథకాన్ని తీసుకువచ్చి ప్రజలకు మంచినీటి సమస్యలు లేకుండా చేశారని మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి �
గూడు లేని పేదలకు ఇల్లు కేటాయించాలన్న సదుద్దేశంతో జనంలోకి జననేత అడుగులు వేశాడు.
ఎండలోనూ ఇంటింటికీ తిరుగుతూ.. డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం అర్హుల ఎంపికకు సర్వే
చేపట్టారు. ఎమ్మెల్యేనే స్వయంగా ఇండ్లకు వస్తుండ�
రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నా రు. బుధవారం మండల కేంద్రంలో ధా న్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రా రంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళారులన�
వేసవిని దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి ఆదేశించారు. సోమవారం మున్సిపాలిటీలోని పందిరిగుట్ట వద్ద ఉ�