మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డబ్బు అహంకారంతో పూర్తిస్థాయిలో మతిభ్రమించి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నకిరేకల్ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య అన్నారు. స్థాన�
ఎన్నికలప్పుడు మాత్రమే కనిపించే కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మిమోసపోవద్దని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ కోరారు. నకిరేకల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు మద్దతుగా కేతేపల్�
సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని జడ్పీనకిరేకల్ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని దాసరిగూడెం, చెర్వుగట్టు, ఏపీ లింగోటం గ్రామాల్లో బుధవారం విస్తృతంగా ప్రచారం న�
ప్రతి పక్ష పార్టీల ప్రలోభాలకు లొంగ వద్దని అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించండి అని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని వనిపాకల, వట్టిమర్తి గ్రామాల్లో శనివారం రాత్రి ఆయన ఇంటింటి ప్రచారం ని�
నకిరేకల్ నియోజకవర్గ ప్రజలే తన బలం, కార్యకర్తలే తన బలగమని, ప్రజాఆశీర్వాదంతో నకిరేకల్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగురవేద్దామని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
MLA Chirumurthy | కోమటిరెడ్డి సోదరులు(Komatireddy brothers) రాజకీయ వ్యభిచారులు అంటూ నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య(MLA Chirumurthy) ఫైర్ అయ్యారు. నకిరేకల్ నియోజకవర్గం కేతేప్లలి మండలం కొర్లపహాడ్లో నిర్వహించన ఎన్నికల ప్రచారంలో ని�
ప్రజలు విజ్ఞతతో ఆలో చించి సరైనా నిర్ణయం తీసుకోవాలని, నకిరేకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధ్ది చేసిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు ఓటు వేసి గెలిపించాలని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు.
ఎవరెన్నీ కుట్రలు పన్నినా గెలుపు తనదేనని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని ఆరెగూడెం, చిన్నకాపర్తి, బోయగుబ్బ, మొగిలిదోరి గ్రామాల్లో ఆదివారం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని చీకటిగూడెం, ఉప్పలపహాడ్ గ్రామాల్లో శనివారం వారు �
కాంగ్రెస్కు ఓటేస్తే అరాచకాన్ని ఆహ్వానించినట్లేనని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని నోముల, పాలెం గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం రోడ్షో నిర్వహించారు.
నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి చూసి మరోసారి అశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని ఏపూరు, గుండ్రాంపల్లి గ్రామాల్లో బుధవారం ఆయన ఇంటింటి �
సీఎం కేసీఆర్ పాలనలో సంక్షే మ పథకాలకు స్వర్ణయుగమని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ తెలిపారు. మండలంలోని గుడివాడ, కాసనగోడు, బొప్పారం గ్రామాల్లో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఎమ్మ