నార్కట్పల్లి, ఏప్రిల్ 28 : పితృవియోగం పొందిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను గురువారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నల్లగొండ జిల్లా నార్కట్పల్లిలోని ఎమ్మెల్యే చిరుమర్తి నివాసంలో పరామర్�
నార్కట్పల్లి, ఏప్రిల్ 28 : నల్లగొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను గురువారం అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డ నార్కట్పల్లిలోని ఆయన నివాసంలో పరామర్శించారు. ఎమ్మెల్యే తండ్రి
హైదరాబాద్ : నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి నరసింహా మృతి పట్ల తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు జగదీష్ రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రా�
నల్లగొండ : కష్టకాలంలో ఉన్న రైతన్నలకు అండగా నిలిచిన నాయకుడు సీఎం కేసీఆర్ అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం నార్కట్పల్లి మండలం అమ్మనబోలు, అక్కెనపల్లి, నక్కలపల్లి, షాపల్లి గ్రామాల్
నల్లగొండ : రైతన్నను కడుపున పెట్టుకుని కాపాడుకునే రైతుబాంధవుడు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. యాసంగిలో పండిన వరిధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోనుగులు చే
నల్లగొండ : కేంద్ర ప్రభుత్వం దిగొచ్చే వరకు ఉద్యమ ఆగదని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో ఎ�
నల్లగొండ : అయిటిపాముల రిజర్వాయర్ వద్ద లిఫ్ట్ ఏర్పాటు నకిరేకల్ నియోజకవర్గ ప్రజల అదృష్టమని నకిరేకల్ శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం అయిటిపాముల లిఫ్ట్ ఏర్పాటుకు సంబంధించిన పనులపై ఆయన రైతుల
నల్లగొండ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గ్రామాల్లో గణనీయమైన మార్పు వచ్చిందని నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం నార్కట్పల్లి మండలంలోని ఔరవాణి గ్రామంలో 10 లక్షల వ్యయంతో నిర్మ�
నల్లగొండ : జిల్లాలోని కేతేపల్లి మండలాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం కేతేపల్లి పట్టణంలో రూ.30 లక్షల పైచిలుకు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. �
నల్లగొండ : ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలను కల్పించడమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నామని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం నార్కట్ పల్లి మండలంలో రూ.80 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ
నల్లగొండ : అరవై ఏండ్ల తెలంగాణ ప్రజల కలలను సాకారం చేసిన కారణజన్ముడు కేసీఆర్ అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలు�
ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం పూజలు చేసి ఉత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే చిరుమర్తి స్వామివారి కల్యాణోత్సవానికి తరలివచ్చిన భక్తులు నార్కట్పల్లి, ఫిబ్రవరి 8 : మండలంలోని చెర్వుగట్టు శ్రీ పార�
నల్లగొండ : భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలను ఆచరణలో పెట్టిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఆదివారం జిల్లాలోని రామన్నపేట మండలం కుంకుడుపాము�