నల్లగొండ : జిల్లాలోని నార్కట్పల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు గురువారంనకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ముందుగా అక్కేనపల్లి గ్రామంల
రామన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లెప్రగతితో గ్రామాలకు మహార్ధశ చేకూరిందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని వెల్లంకి గ్రామంలో 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో �
ఎమ్మెల్యే చిరుమర్తి | తొలి ఏకాదశి సందర్భంగా నార్కట్పల్లి మండలంలోని చెర్వుగట్టు దేవాలయంలో శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామిని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య దర్శించుకున్నారు.
ఎమ్మెల్యే చిరుమర్తి | నార్కట్ పల్లి మండలంలోని పలు గ్రామాలలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నల్గొండ జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.