మండలంలో ఏర్పాటు చేస్తామన్న ఎయిర్పోర్ట్కు తమ పట్టా భూములు ఇవ్వలేమని రైతులు స్పష్టం చేశారు. మంగళవారం మండలంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే భూపతిరెడ్డిని ఎయిర్పోర్ట్
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి మంగళవారం స్వగ్రామంలోనే నిరసన సెగ తగిలింది. నిజామాబాద్ మండలంలోని గుండారం, జలాల్పూర్లో నిర్వహించిన సమావేశాల్లో మహిళలు వేదిక వద్దకు దూసుకొచ్చి కొత్త రేషన్
కాలనీలో తాగునీటి సమస్య పరిష్కారానికి రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి బోరు, పైపులైన్ కోసం రూ. లక్షా 50 వేల నిధులు మంజూరు చేసి ఆరు నెలలు గడుస్తున్నా ఇంతవరకు బోరు వేయించే నాథుడే కరువయ్యాడు.
Congress leaders | రాజకీయ గురువులు, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్లను బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి మోసం చేశాడని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.
కాంగ్రెస్ మాటల పార్టీ కాదు.. చేతల పార్టీ అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. జిల్లా అభివృద్ధిలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ క్యాంపు కార్యాలయంలో ఎ�
‘ఖబర్దార్.. అల్లు అర్జున్. నువ్వు ఆంధ్రోడివి. బతకడానికి ఇక్కడికి వచ్చినవ్. ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యాపారం చేసుకో. లేకపోతే ఆంధ్రకు వెళ్లిపో’ అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకుల భూపతిరెడ్డి తీవ్రంగ
జిల్లాలో ప్రొటోకాల్ గాడి తప్పింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పర్యటనలో మరోసారి ఇది పునరావృతమైంది. కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస�
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి ఊహించని పరిణామం ఎదురైంది. కాంగ్రెస్ ఇస్తామన్న రూ.4 వేల పింఛన్ ఎప్పుడిస్తారని మహిళల నుంచి ప్రశ్నల వర్షం కురిసింది. బుధవారం నియోజకవర్గంలోని కొత్తపేట గ్రామంలో
పాఠశాలలో తన సొంత డబ్బులతో చేపట్టిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించాలని ఎమ్మెల్యేను అడగడానికి వెళ్లిన మాజీ సర్పంచ్పై కాంగ్రెస్ నాయకులు దౌర్జాన్యానికి పాల్పడ్డారు.
నిజామాబాద్ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేకు పోలీసులు ఝలక్ ఇచ్చారు. శుక్రవారం మోపాల్ మండల కేంద్రంలో రుణమాఫీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్న వేళ.. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి
రూరల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యమని రూరల్ ఎమ్మె ల్యే భూపతిరెడ్డి అన్నారు. మండలంలోని ముల్లంగిలో రూ. 12 లక్షలతో నిర్మించిన గోదామును ఎమ్మెల్యే బుధవారం ప్రారంభించారు. సుద్దపల్�
ఎన్నికల ముందర మభ్యపెట్టి మోసగించిన పార్టీలకు ప్రజలు షాక్ ఇస్తున్నారు. హామీలు ఏమయ్యాయని ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఓట్ల కోసం మళ్లీ వస్తున్న కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి �
మోసపూరిత పార్టీలను నిలదీసే గ్రామంగా నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం ప్రత్యేకతను సంతరించుకున్నది. ఆ ఊరి జనాల చైతన్యం ఇప్పుడు మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. హామీలు అమలు చేయని వారిని �
లోక్సభ ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న కాంగ్రెస్ నాయకులపై ప్రజలు తిరగబడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలుపై ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్
రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సూచించారు. ఆదివారం ఆయన మండలంలోని గన్నారం కమాన్ వద్ద ఏర్పాటు చేస�