రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతునేస్తం కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మె ల్యే డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి సూచించారు. రైతువేదికలకు వీడియో కాన�
త్వరలో 500 రూపాయలకే సిలిండర్ పథకాన్ని కూడా త్వరలో ప్రారంభిస్తామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు తెలిపారు. పట్టణంలోని బీసీకాలనీ (2వ వార్డు)లో ఆయన గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడార
నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్కాపూర్(ఏ) గ్రామశివారులో ఉన్న శ్రీలక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఆలయం భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్నది. భక్తిశ్రద్ధలతో పూజిస్తే కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వా
ఆలయాల నిర్మాణం అందరూ చేస్తారని, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ సైతం యాదాద్రి పునర్నిర్మాణం చేపట్టారని, కానీ బీజేపీ మాత్రం అయోధ్యలో రామమందిరం నిర్మించి ఓట్లను దండుకోవాలని చూస్తున్నదని నిజామాబాద్ రూరల్ ఎమ్�
నిజామాబాద్ రూరల్ ప్రాంతంలోని పలుచోట్ల గత ప్రభుత్వంలో పనిచేసిన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులకే రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి పునఃశంకుస్థాపన చేయనున్నట�
పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబా పూలే అడుగు జాడల్లో ప్రతిఒక్కరూ నడవాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నిజామాబాద్ మండలంలోని జలాల్పూర్ గ్
ప్రజలు తనపై నమ్మకంతో గెలిపించారని, నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తానని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. మండలకేంద్రంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని శుక్రవారం పరిశీలించా�
నిరుపేదలను ఆదుకునేందుకు ఆరు గ్యారెంటీలను రూపొందించామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. ఇందల్వాయి మండలం గన్నారం, డిచ్పల్లి మండలంలోని దూస్గాం గ్రామాల్లో బుధవారం నిర్వహించిన ప్రజాప�
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న సంక్షేమ పథకాల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన గ్రామసభలు కొనసాగుతున్నాయి. జక్రాన్పల్లి మండలం తొర్లికొండ, బ్రాహ్మణ్పల్ల�