బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి కొన్ని రోజులుగా దూరంగా ఉంటున్న ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి సోమవారం ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి మద్దతు పలికారు.
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా డివిజన్లవారీగా పాదయాత్రలు నిర్వహించి.. సమస్యలు పరిష్కరిస్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ‘మీ కోసం మీ ఎమ్మెల్యే’ పాదయాత్రలో భాగంగా బుధవారం చర్�
వ్యవసాయానికి 3 గంటల విద్యుత్ చాలన్న టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై అన్నదాతల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. గురువారం సైతం పలు చోట్ల నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. కందుకూరు మండల కేంద్రంలో జర�
ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో సమస్యలు లేకుండా దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అన్నారు. గురువారం మల్లాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్నగర్, చాణక్యపు
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో (Telangana Decennial Celebrations) భాగంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా హరితోత్సవం (Harithotsavam) నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ (MP Santhosh kumar) మేడ్చల్ జిల్లాలోని ఉప్పల్ భగ
రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలను అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఉప్పల్ ఎమ్యెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. చర్లపల్లి డివిజన్, ఈసీనగర్ విజయ గణపతి ఆలయంలో నూతనంగా నిర్మించిన గోశాలను
అభివృద్ధిలో నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలుపుతామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. నాచారం డివిజన్లోని పలు ప్రాంతాల్లో రూ.93 లక్షల వ్యయంతో చేపడుతున్న అభివృద్ధి పనులకు గురువారం స్థానిక కా
వేసవిలో మంచి నీటి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట బోర్వెల్, తాగునీటి పైపులైన్ల సమస్యలు సత్వరం పరిష్కరించాలని జలమండలి అధికారులను ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి ఆదేశించ�
రంజాన్ను ముస్లింలు సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రంజాన్కు తోఫాలను అందజేస్తున్నదని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. కాప్రాడివిజన్ జామియా మసీదులో ఆదివారం ఏర్పాటు చ�
ఉప్పల్ నియోజక వర్గాన్ని నాలుగున్నర ఏండ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఆదివారం పద్మశాలి భవన్లో జరిగిన రామంతాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మే�
ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి తెలిపారు. శుక్రవారం దేవేందర్నగర్ కాలనీకి చెందిన హబ్సిగూడ బీఆర్ఎస్ నాయకురాలు జీనత్బేగం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిసి కా�
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆదివారం సామూహిక వివాహాలు కనులపండువగా జరిగాయి. ఎంజేఆర్ ట్రస్ట్ అధినేత, ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆ ధ్వర్యంలో స్థానిక జెడ్పీ పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ వే
ఉప్పల్ నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. బుధవారం రామంతాపూర్ డివిజన్లోని ప్రగతినగర్, ఓల్డ్ రామంతాపూర్ కాలనీలలో రూ.80 లక్షల వ్యయంతో చేపట్టనున్�
ఉప్పల్ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. గురువారం ఉప్పల్ డివిజన్లోని విజయపురికాలనీలో సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.