నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతాయని దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ అన్నారు. గురువారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్తో కలిసి దేవరకొండ పట్టణంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సీసీ కెమ�
పరిశుభ్రతను ప్రజా ఉద్యమంగా చేపట్టాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ పిలుపునిచ్చారు. “స్వచ్ఛతా హీ సేవ 2025” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం దేవరకొండ మండలం మైనంపల్లి గ్రామంలో చేపట్టిన స్వచ్�
ఎనిమిదేండ్ల క్రితం అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కాల్వలో ప్రమాదవశాత్తు పడి పీఏ పల్లి మండలంలోని వద్దిపట్ల గ్రామ పంచాయతీ పరిధి పడమటితండాకు చెందిన 09 మంది చనిపోయారు. మృతుల కుటుంబాలకు ఒక్కొ
అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించే వారే గురువులు అని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. దేవరకొండ పట్టణంలోని వాసవీ కల్యాణ మండపంలో గురువారం నిర్వహించిన మండల ఉత్తమ ఉప�
ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. జనహిత కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని పోలియో నాయక్ తండాలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున
ఉపాధ్యాయులు, అధికారుల పనితీరును గుర్తించి ఉత్తమ పురస్కారాలను అందజేయడం ప్రశంసనీయమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ పీఏ పల్లి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారాన్ని పురస్క
దేవరకొండ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. మార్నింగ్ వాక్ (జన హిత ) కార్యక్రమంలో భాగంగా గురువారం దేవరకొండ పట్టణంలోని వివిధ వార్డులో పలు శాఖల అధిక
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయనున్నట్లు ఎమ్మెల్యే బాలు నాయక్ తెలిపారు. మంగళవారం మార్నింగ్ వాక్ విత్ పీపుల్స్ కార్యక్రమంలో భాగంగా దేవరకొండ మండలం భీమనపల్లిలో రూ.50 లక్షల
దేవరకొండ పట్టణంలోని వివిధ వార్డుల్లో విద్యుత్ సమస్య తలెత్తకుండా చూడాలని స్థానిక ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. గురువారం పట్టణంలోని విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
దేవరకొండ నియోజకవర్గంలో ఉన్న వివిధ మండలాలకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనామత్ బాలు నాయక్ అన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయనున్నట్లు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ తెలిపారు. సోమవారం దేవరకొండ మండలంలోని గన్యానాయక్ తండాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ
ఆర్టీసీలో ఉద్యోగం చాలా శ్రమతో కూడుకున్నదని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. దేవరకొండ ఆర్టీసీ ఉద్యోగి ఆర్.ఎస్ రావు నిర్మల ఉద్యోగ విరమణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
చివరి ఆయకట్టుకూ సాగునీటిని అందిస్తామని అచ్చంపేట, దేవరకొండ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, బాలూనాయక్ పేర్కొన్నారు. శుక్రవారం డిండి ప్రాజెక్టు (గుండ్లపల్లి) వద్ద వారు పూజలు చేసి సాగునీటిని విడుదల చేశారు.