హైదరాబాద్ : దళితుల జీవితాల్లో దళిత బంధు ఒక నవశకం అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా బాల్క సుమన్ మాట్లాడుతూ.. దేశంలో అత్యంత వెనుబడిన జాతి దళిత జాతి అని
అమేథీలో ఓడి కేరళకు పారిపోయిండు కాంగ్రెస్ పార్టీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలి ప్రభుత్వ విప్ బాల్కసుమన్ హెచ్చరిక బండి సంజయ్వి బట్టేబాజ్ మాటలు యువతకు ఉపాధినిచ్చే చరిత్ర మాది పెడదోవ పట్టించే చర�
మంచిర్యాల : దళితుల అభ్యున్నతికే దళిత బంధు పథకం అని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో 74 మంది లబ్ధిదారులకు వివిధ రకాల యూనిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భం�
ఐటీ పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ముందు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రవ్వంత అని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. బీజేపీకి అవుట్సోర్సింగ్గా రేవంత్ మారాడని విమర్శించారు. కాం గ్రెస్ పార్
తెలంగాణ రైతాంగం పండించిన ధాన్యాన్ని కేంద్రంతో కొనుగోలు చేయిస్తామని గతంలో చెప్పిన బీజేపీ ఎంపీ బండి సంజయ్.. మాట మీద నిల్చుండాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ డిమాండ్ చేశారు. కేంద్రంతో ధాన్యం �
MLA Jeevan reddy | కార్మికులు, కర్షకులతో పెట్టుకుంటున్న బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆ పార్టీ తెలంగాణ పాలిట శిఖండిలా మారిందని