రూ.5లక్షల ఎల్ఓసీ | సీఎంఆర్ఎఫ్ నిరు పేదలకు వరని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. జిల్లాలోని కోటపల్లి మండలం జనగామ గ్రామానికి చెందిన పల్లె కిష్టయ్యకు ముఖ్యమంత్రి సహాయ నిధ�
కేసు కొట్టివేత | ప్రభుత్వ విప్,చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, టీఆర్ఎస్ నేత రాజారాం యాదవ్ పైన ఉన్న తెలంగాణ ఉద్యమ కేసును నాంపల్లి ఎంపీ, ఎమ్మెల్యే కోర్ట్ న్యాయమూర్తి కె.జయకుమార్ కొట్టివేశారు.
ప్రభుత్వ విప్ బాల్క సుమన్పై దుష్ప్రచారం పరారీలో మరో ముగ్గురు నిందితులు కమలాపూర్, నవంబర్ 17: ప్రభుత్వ విప్ బాల్క సుమన్పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన నలుగురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అ�
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ హామీ కోటపల్లి/చెన్నూర్, నవంబర్ 6: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బబ్బెరచెలుకలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఆసంపల్లి మహేశ్ కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని ప్రభుత్వ వ�
హుజూరాబాద్: అబద్ధాల బీజేపీకి ఉప ఎన్నికల్లో సమాధానం చెప్పాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎకరం అమ్మితే ఎన్నికల్ల
కోటపల్లి : పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని ప్రకటించడం పట్ల సీఎం కేసీఆర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశా�
Balka Suman | ఈటల రాజేందర్ కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పిలుపునిచ్చారు. సానుభూతి పొందేలా ఈటల డ్రామాలు చేసే అవకాశం ఉందని చెప్పారు.
ఎమ్మెల్యే బాల్క సుమన్| కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడే బీజేపీలోనే అనేక మంది వారసులు ఉన్నారని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. బీజేపీ అంటేనే అమ్మకం పార్టీ అని దుయ్యబట్టారు.
కమలాపూర్ : బీజేపీ ప్రజల్లో తప్పుడు ఆలోచనలకు తెరలేపుతున్నదని తెలంగాణ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. “దళితబంధు” ఆర్ధిక స్థితిగతులను మార్చే పథకమని, దళితలుబాగుపడటం బిజేపికి ఇష్టంలేదని ఆయన అన్నారు. ̶
ఎమ్మెల్యే సుమన్| తెలంగాణ దళితబంధు పథకం ఒక విప్లవమని, ఇలాంటి పథకం దేశంలో ఎక్కడా లేదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. దళితజాతిని అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని తీ�
వరంగల్ అర్బన్ : బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితులపై అత్యాచారాలు నిత్యకృత్యం అని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలం గునిపర్తి గ్రామంలో ఆది�
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరే సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచాలని కోరుతూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సీఎం కేసీఆర్ను కోరింది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ