జగిత్యాల: మెట్పల్లిలోని రేగుంటలో ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ను ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా సుమన్ తండ్రి సురేష్ చిత్రపటానికి సీఎం కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్ప
సీఎం కేసీఆర్| సీఎం కేసీఆర్ జగిత్యాల జిల్లా పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. మెట్పల్లిలో ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ను సీఎం కేసీఆర్ పరామర్శించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గ�
బాల్క సుమన్ను పరామర్శించిన మంత్రి కేటీఆర్ | చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్తోపాటు ఆయన కుటుంబాన్ని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పరామర్శించారు.
ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ | తెలంగాణ ఉద్యమకారుడు, మెట్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తండ్రి బాల్క సురేష్ కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు.
ఓయూ వీసీ| రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మక వర్సిటీ అయిన ఉస్మానియా విశ్వవిద్యాయం వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ డీ. రవీందర్ యాదవ్ను ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఘనంగా సన్మానించారు.