తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమ య్యాయి. మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, పంచాయతీల్లో జాతీయ జెండాలు రెపరెపలాడాయి. మంచిర్యాల కల
తెలంగాణ రాష్ట్రం గడిచిన తొమ్మిదేళ్లలో అద్భుతాల సమాహారంగా మారిందని, సంక్షేమం, అభివృద్ధిలో యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నా రు.‘తెలంగాణ
మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు బహిరంగ సభలను తలపిస్తున్నాయి. మండలాలు, మున్సిపాలిటీలవారీగా సమ్మేళనాలు కొనసాగుతున్నాయి.
ప్రాణహిత నది పక్క, రాజధానికి 320 కిలోమీటర్ల దూరం, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలకు సరిహద్దున ఉన్న కోటపల్లి మండలం ఒకప్పుడు కల్లోలిత ప్రాంతమని, 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీలు చిన్నచూపు చూశాయని ప్రభుత్వ వి
Minister Harish Rao | మంచిర్యాల : చెన్నూరు( Chennuru ) బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్( Balka Suman )పై రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ ఉద్యమం( Telangana Movement )లోనే కాదు.. చెన్నూరు నియ
ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ సాయం కోరి వచ్చే వారికి ఆపద్బాంధవుడిలా నిలుస్తున్నారు. సీఎంఆర్ఎఫ్తో పాటు బీఆర్ఎస్ బీమా పథకం ద్వారా ఆర్థికసాయమందించి భర
రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా చెన్నూర్ నియోజకవర్గంలో ‘సమ్మక్క-సారక్క’ పేరిట మహిళా భవనాలను నిర్మించాలని విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బాల్క సుమన్ సంకల్పించారు.
గ్రామాల్లో పారిశుధ్యం, పచ్చదనం పెంపు, మౌలిక సదుపాయాలు కల్పనలో భాగంగా ఏర్పాటు చేసిన స్వచ్ఛ శుక్రవారం (గ్రీన్ ఫ్రైడే) కార్యక్రమాన్ని చెన్నూర్ నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీల్లో ముమ్మరంగా నిర్వహిస్తున్�
రామకృష్ణాపూర్, మందమర్రి మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల కోసం కావాల్సిన సింగరేణి భూములు రెవెన్యూశాఖకు అందించే ప్రక్రియ వేగవంతం చేయాలని చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కోరారు.
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెం కటాపూర్ పంచాయతీ పరిధి గుడిపెల్లిలోని ఎమ్మె ల్యే కాలనీలోగల మాసు శివయ్య (52) ఇంట్లో శుక్రవారం అర్ధరాత్రి 12.30 గంటలకు ఒక్క సారిగా మంటలు చెలరేగాయి.
‘తన పర్యటనలో రాష్ట్రంపై విద్వేషాన్ని పెంచుకొని ప్రధాని మోదీ మాట్లాడారని, ఆయన మాట్లాడినవన్నీ అబద్ధాలే అని ప్రభుత్వ విప్, ఎమ్మె ల్యే బాల్క సుమన్ ధ్వజమెత్తారు.
‘ఆర్ఎఫ్సీఎల్ను జాతికి అంకితం చేసే కార్యక్రమానికి సీఎం కేసీఆర్కు పీఎంవో నుంచి పిలుపు అందలేదు.. నామ్కేవాస్తేగా కేంద్ర రసాయన ఎరువుల శాఖ నుంచి ఆహ్వానం పంపి అవమానించారు’ అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బ�
MLA Balka Suman | దమ్ముంటే, చేతనైతే రాష్ట్రానికి నాలుగు మంచి పనులు చేసి, తెలంగాణ సమాజం మెప్పు పొందే ప్రయత్నం చేయాలని కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలను, బీజేపీ నాయకులను ఎమ్మెల్యే బాల్క సుమన్ హెచ్చరించారు.