‘ముఖ్యమంత్రి కేసీఆర్.. నన్ను ఆదివాసీ బిడ్డగా ఆదరించి, రాజకీయంగా ప్రోత్సహించారు.. ఆయనకు రుణపడి ఉంటా.., మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న ఆసిఫాబాద్ను జిల్లాగా ఏర్పాటు చేసుకొని, పోరాట యోధుడు కుమ్రం భీం పేరు పెట్ట�
కాగజ్నగర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఆయా ప్రాంతాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు వేలాదిగా తరలిరాగా, సభా ప్�
జల్.. జంగల్.. జమీన్ కోసం పోరాడిన వీరుడి త్యాగాలను యావత్ ప్రజానీకం స్మరించుకున్నది. శనివారం కెరమెరి మండలం జోడేఘాట్లో కుమ్రం భీం, కుమ్రం సూరు వర్ధంతిని అధికారికంగా నిర్వహించగా, ఆయా ప్రాంతాల నుంచి తరలివ
ఆదివాసీ జిల్లా ఆసిఫాబాద్లో వైద్య విద్య అందుబాటులోకి వచ్చింది. జిల్లా కేంద్రంలో రూ. 1000 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం హైదరాబాద్ నుంచి వర్చువల్ విధానంల�
మనది మూడు పంటల నినాదం అయితే.. కాంగ్రెసోళ్లది మూడు గంటల కరెంట్ విధానమని.. ఏ సర్కారు కావాలో ఆలోచించుకోవాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని ఖైరి, ధనోర, సాంగ్వీ రైతు వేదికల�
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది సంబురాల్లో భాగంగా సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. విద్యుత్ ప్రగతి పేరిట జరిగిన సభల్లో విప్ బాల్క సుమన్తోపాటు ఎమ్మె�
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్ గ్రామ సమీపంలో గల అమరవీరుల స్తూపం వద్ద ఆదివాసీ గిరిజనులు స్వేచ్ఛగా నివాళులర్పించారు. 42 ఏండ్ల తర్వాత సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు చేసి, శ్రద్ధాంజలి ఘట�
ఉమ్మడి ఆదిలాబాద్లో ఆత్మీయ సమ్మేళనాలు పక్షం రోజులుగా ఉత్సాహంగా సాగుతున్నాయి. పల్లె, పట్టణాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివస్తు�
తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపడుతుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం వాంకిడి మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ‘ఆరోగ్య మహిళ’కు శ్రీకారం చుట్టింది. ఆడబిడ్డల శ్రేయస్సే లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ కార్యక్రమం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రా
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం మహారాజ్గూడ సమీపంలోని అటవీప్రాంతలో కొలువైన జంగుబాయి మహాపూజ కార్యక్రమాన్ని శుక్రవారం ఆదివాసీలు వైభవంగా నిర్వహించారు.
బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా, సామజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెం దేందుకు ఉద్యమించిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతి బాఫూలే అని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. సోమవారం ఫూలే వ ర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రం�