గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన మిషన్ భగీరథ పథకం ప్రజల్లో విశేష ఆదరణ చూరగొన్నది. జలాశయాల నుంచి పంపుహౌస్ల ద్వారా సేకరించిన నీటిని శుద్ధిచేసి గ్రామాలకు తరలించడం, అక్కడి నుంచి ఇంటింటి�
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం చంద్రపల్లి పంచాయతీ పరిధిలోని పీకలగుండం గ్రామానికి మిషన్ భగీరథ నీరు రాక మహిళలు అవస్థలు పడుతున్నారని, ప్రమాదకరంగా ప్రవహిస్తున్న ఎర్రవాగును దాటి, చెలిమెల నీరు తె
ఇంటింటికీ తాగునీరందించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్లాది రూపాయల ఖర్చుతో తీసుకువచ్చిన మిషన్ భగీరథ పథకంపై అధికారుల పర్యవేక్షణ కరువైందని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ అమలుకాని హామీలను ఇచ్చి ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించిందని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ఆరోపించారు. మండలంలోని తాటిపర్తి, కరివెన, వెల్కిచర్ల గ్రామాల్లో బుధవారం ఎంపీ మన్నె శ
రాష్ట్రంలోని 23,975 గ్రామాలకు 37,002 ఓహెచ్ఎస్ఆర్ ద్వారా ఇంటింటికీ మిషన్ భగీరథ నీటిని అందిస్తున్నట్లు.. ఈ వేసవిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం లో ఎక్కడా మంచినీటి సమస్య తలెత్తకుండా రూ.100 కోట్ల నిధులు కేటాయించ�
కేసీఆర్ సర్కారు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు సరఫరా చేసింది. పదేండ్లలో సాగు, తాగునీటి ఇబ్బందులు లేకుండా చూసింది. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలాచోట్ల నీటి కటకట మొదలైంది. వీర్నపల్లి �
సంక్షోభ సమయం మన పనితీరుకు పరీక్ష అని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. వేసవిలో తాగునీటికి ఇబ్బంది రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. శనివారం మండలపరిధిలోని లింగాపూర్, రుస్తుంపేట్ గ్రామాల్లో
లక్షలాది కుటుంబాలకు ఆయువుపట్టు అయిన శ్రీరాంసాగర్లో నీరు అడుగంటుతున్నది. ప్రాజెక్టులో నిల్వ ఉన్న జలధార వేగంగా ఆవిరవుతున్నది. మండుటెండలు దంచి కొడుతున్న తరుణంలో మున్ముందు తాగునీటిగండం తలెత్తే ప్రమాదం �
మండలంలోని గిరిగామ, అట్నంగూడ, లింగూడ గ్రామాలకు మిషన్ భగీరథ జలం నాలుగు రోజులుగా సరఫరా కావడం లేదు. భూగర్భజలాలు అడుగంటడంతో బోర్లలో నీరు ఇంకిపోయి గిరిపుత్రులు అష్ట క ష్టాలు పడుతున్నారు.
జిల్లాలో మంచినీటి ఎద్దడి ముంచుకొస్తున్నది. వేసవి ప్రారంభంలోనే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. జిల్లాకు మిషన్ భగీరథ నీరు సరిపోను రావడం లేదు. ఫలితంగా తాగునీటికి కటకట ఏర్పడుతున్నది.
వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం 1, 2, 4, 7వ స్థా�
అధికారుల నిర్లక్ష్యం ఆ ఊరి ప్రజలకు శాపంగా మారింది. ‘మిషన్ భగీరథ’ మోటర్కు మరమ్మతు చేపట్టకపోవడంతో తాగు నీటికి తిప్పలు పడాల్సి వస్తున్నది. పక్షం రోజులుగా పక్కనున్న గూడేనికి వెళ్లి బిందెల్లో నీళ్లు తెచ్�
వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మిషన్ భగీరథ, పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖల అధ�