నాటి ఆంధ్రుల పాలనలో గొంతెండిన పల్లె ప్రజలకు నేడు స్వరాష్ట్రంలో దూపదీరా స్వచ్ఛమైన జలాలు అందుతున్నాయి. ఒకనాడు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి వ్యవసాయ బావుల దగ్గర నుంచి బిందెలతో నీళ్లు తెచ్చుకున్న ప్రజల
మన భగీరథకు భారతదేశం హారతి పట్టింది. దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో సరఫరా చేస్తున్న నల్లా నీళ్లు అత్యంత శుద్ధమైనవని కేంద్ర జల్శక్తి శాఖ జరిపిన పరిశోధనలో వెల్లడి కావటం మనందరికీ గర్వకారణం. ఇది మిషన్ భగీరథ వ
ఉమ్మడి రాష్ట్రంలో తాగునీటి సమస్య ప్రధానంగా ఉండేది. ఎండాకాలం వచ్చిందంటే నీటి వనరులు ఎండిపోవడం, భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో పట్టణాల్లో గుక్కెడు నీటికీ ప్రజలు అవస్థలు పడేది. సూర్యాపేట పట్టణంలో ఈ పరిస్థిత�
ఆరు జిల్లాలకు తాగునీరందించేందుకు సిద్దిపేట జిల్లా కుకునూర్పల్లి మండలం మంగోల్ వద్ద నిర్మించిన మిషన్ భగీరథ నీటిశుద్ధి ప్లాంట్ ట్రయ ల్ రన్ విజయవంతమైంది.
తెలంగాణ సమాజ జాతిపిత సీఎం కేసీఆర్ అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. అసాధ్యం అనుకున్న వాటిని సుసాధ్యం చేయగల ధీశాలి అని కొనియాడారు.
ఆదివాసీ గూడేలకు గుర్తింపునిచ్చింది తెలంగాణ ప్రభుత్వమేనని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. మండలంలోని హీరాపూర్(జే) గ్రామంలో సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘన స్వ
స్వచ్ఛమైన తాగునీరు మానవుల హక్కు. ఈ హక్కును తెలంగాణవాసులందరికీ దక్కేలా చూశారు ముఖ్యమంత్రి కేసీఆర్. దేశంలో ఏ రాష్ట్రం కూడా సంకల్పించని విధంగా మిషన్ భగరీథకు శ్రీకారం చుట్టి గడప గడపకు స్వచ్ఛమైన తాగునీరు �