మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి మండలకేంద్రంలో మంగళవారం చోటు చేసుకున్నది. సోమవారం మిషన్ భగీరథ వాటర్ ప్లాంట్లో యంత్రాలు శుద్ధి చేయడంతో
మానవుని మనుగడలో ముఖ్యంగా తాగునీరు ఎంతో కీలకం. ఎండాకాలం వస్తే చాలు నీటి కోసం ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వికారాబాద్ మున్సిపల్లో ఉన్నా అభివృద్ధిలో మాత్రం ఆమడ దూరంలో కొట్టంగుట్టతండా ఉన్నది.
కందిలో పదిరోజులుగా నీటి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కిలోమీటర్ల మేర వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిదంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరమ్మతుల పేరుతో మిషన�
మిషన్ భగీరథ నీళ్ల సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో లింగాలఘనపురంలో అరకొరగా తాగు నీరందుతున్నదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కళ్లెం దారిలో ఉన్న 2.40 లక్షల లీటర్ల ఓహెచ్ఎస్ఆర్, తహసీల్ సమీపంలో 40 వేల లీటర్ల ఓహెచ�
గత ముఖ్యమంత్రి కేసీఆర్ పొడగిట్టని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆయన తెచ్చిన పథకాలన్నింటినీ నీరుగార్చుతూ వస్తున్నది. తాజాగా మిషన్ భగీరథపైనా రేవంత్ సర్కారు కన్ను పడింది. అందులో భాగంగానే మిషన్ భగీర�
Kodangal | సీఎం ఇలాకాలో గత ఐదు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా రు. చేతిపంపులు మరుగున పడడంతో ఇక్కడి ప్రజలు మిషన్ భగీరథ నీటిపైనే ఆధారపడ్డారు.
పది రోజులుగా మిషన్ భగీరథ నీరు నల్లాల ద్వారా సరఫరా కాకపోవడంతో విసుగు చెందిన మహిళలు, గ్రామస్తులు మండలంలోని వెంకటాపురం గ్రామంలో తిప్పనపల్లి-సుజాతనగర్ రహదారిపై సోమవారం ఖాళీ బిందెలతో రాస్తారోకో చేపట్టార�
కేసీఆర్ ప్రభుత్వం ప్రతి ఇంటికీ ఉచితంగా నల్లా కనెక్షన్ ఇచ్చి మున్సిపాలిటీ పరిధిలో నల్లా బిల్లులు లేకుండా నీళ్లను సరఫరా చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల నుంచి నల్లా బిల్లులను వసూలు �
పండుగ పూట జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్, ఝరాసంగం, అందోల్ నియోజకవర్గంలోని రాయికోడ్లలో ప్రజలు తాగునీటికి కష్టాలు పడుతున్నారు. 24 రోజులుగా దాదాపు 75 గ్రామాలకు మిషన్ భగీరథ పథకం కింద తాగునీటి సరఫర�
ఐదు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా ని లిచిన క్రమంలో శనివా రం యథావిధిగా విడుదల పునఃప్రారంభమైం ది. భగీరథ పైపులైన్పై వాల్వ్ను ఏర్పాటు చేసే క్రమంలో నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో గ్రామాల్లో తాగునీటి ఎ ద�
అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఐదు రోజులుగా తాగునీటి కోసం ప్రజలు తంటాలు పడుతున్నారు. వనపర్తి పట్టణ ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా భగీరథ పైపులైన్ను ఏర్పాటు చేశారు.
తాగునీటి కోసం పదేండ్లుగా కనబడని ఖాళీ బిందెలతో కుస్తీ మళ్లీ కాంగ్రెస్ పాలనలో ఆవిష్కృతమైంది. నాలుగు రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా కాకపోవడంతో తిమ్మాజిపేట మండలం చేగుంట రోడ్డుపై శుక్రవారం మహిళలు, ప్రజల�
చందూర్ మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో వారం రోజులుగా నీటిఎద్దడి నెలకొన్నది. మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతోపాటు చెరువువద్ద నీటి కోసం ఏర్పాటు చేసిన మోటారుపంపు సెట్లు పనిచేయడం లేదు.
గ్రామానికి ఆ బావి నీరే ప్రధాన ఆధారం. ప్ర స్తుతం మిషన్ భగీరథ నీటి సరఫ రాకు ఏదైనా సమస్య వచ్చి రాకపోతే... మళ్లీ ఈ బావి గ్రామస్తుల దాహార్తిని తీరుస్తుంది. ఆ బావిని ఓ ఇంటి యజమాని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న�