మం డలంలోని చిట్యాల గ్రామంలో నిర్మించిన ఇన్టెక్వెల్ను రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా అడిషనల్ కలెక్టర్ పూర్ణచందర్రావుతో కలిసి పరిశీలిం
వేసవిలో జిల్లాలో తాగునీటి సమస్య ఏర్పడకుండా జిల్లా యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. జిల్లాలోని 566 గ్రామ పంచాయతీలు, వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతర�
తాగునీటి కోసం జరిగిన గొడవ గ్రామస్థుడిపై కేసుకు కారణమైంది. రంగారెడ్డి జిల్లా మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలోని పటేల్చెర్వుతండా(పీసీతండా)లో జరిగిందీ ఘటన.
ఆసిఫాబాద్ మండలంలోని చౌపన్గూడలో తాగు నీటి కోసం గ్రామస్తులు అవస్థలు పడుతున్నారు. మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో గ్రామస్తులు అంతా ఏకమై ఓ పాత బావిలో పూడికతీశారు.
వేసవి ప్రారంభంలోనే కొడంగల్ నియోజకవర్గ ప్రజలు తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. మొన్న మద్దూర్ మండలంలోని దోరెపల్లి ప్రజలు తాగునీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన ఘటన మరువకముందే మంగళవారం కొత్తపల్లి �