మండలం లోని దుబ్బతండా వాసులు తాగునీటి కోసం తండ్లాడుతున్నారు. గ్రామానికి మంచినీటిని అం దించే మిషన్ భగీరథ నీటి పైపులైన్ లీకేజీ కావడంతో మూడ్రోజులుగా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం లక్ష్యం నీరుగారుతున్నది. మండలంలోని కొత్తపాలెంలో మూడు నెలలుగా తాగునీటి సమస్య ఉన్నా అధికారులు పట్టి
పట్టణ ప్రజలకు తాగు నీరందించడమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం అమృత్ (అటల్ మిషన్ ఫర్ రెజ్యుమనేషన్ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్) పథ కం ద్వారా నిధులు మంజూరు చేసింది.
పరిగి పట్టణ శివారులోని న్యామత్నగర్ పరిధిలో నేటి నుంచి ఇస్తేమా ప్రారంభమై ఈ నెల 8వ తేదీ వరకు కొనసాగనున్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తోపాటు కర్ణాటకలోని గుల్బర్గా, బీదర్ తదితర ప్రాంతాల నుంచి ముస్లింలు పాల్
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ప్రజలకు అన్నీ సమస్యలుగానే ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంతో మారింది. వేల కోట్ల రూపాయల అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పల్లెలు, పట్టణాలు కొత�
నిర్మల్ పట్టణవాసులకు నిరంతరం మిషన్ భగీరథ ద్వారా సురక్షితమైన నీరు సరఫరా అవుతోంది. నిర్మల్ జిల్లాలో 692 గ్రామాల పరిధిలోని 5.45 లక్షల మందికి తాగునీటి కోసం ప్రభుత్వం రూ.1,318 కోట్లతో ఇంటెక్ వెల్స్, పైప్లైన్ �
ప్రతిపక్ష నాయకులు ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది బీఆర్ఎస్సే అని మునుగోడు బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మండలంలోని గానుగుపల్లి, మహ్మదాపురం, గట్ల మల్లేపల్లి, తుమ్మలప�
ఒకప్పుడు తీవ్ర కరువు ప్రాంతమైన మానకొండూర్ నియోజకవర్గం, ఇప్పుడు ప్రగతి బాటలో దూసుకుపోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రత్యేక కృషితో అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధి�
ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూసిస్తానని, ప్రజా సంక్షేమానికి పట్టం కట్టాలని బీఆర్ఎస్ అభ్యర్థి, మండలి విప్ పాడికౌశిక్రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఒకప్పుడు గుక్కెడు నీటికోసం బిందెడు కష్టాలు పడాల్సి వచ్చేది.. ఆడబిడ్డలు బిందెలు పట్టుకొని దూర ప్రాంతాలకు వెళ్లి నీటిని తెచ్చుకునేవారు.. అప్పుడప్పుడు వచ్చే నీటి ట్యాంకర్ కోసం పనిమానుకొని పడిగాపులు కాయా�
ఎన్నికల్లో ఎవరూ ఎన్ని కుట్రలు పన్నినా బీఆర్ఎస్దే విజయమని నల్లగొండ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థ్ది కంచర్ల భూపా ల్ రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలోని 11,38,48 వార్డుల్లో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చా�