గిరిజనుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. గత ఉమ్మడి ప్రభుత్వాల హయాంలో అడవిబిడ్డలు పూర్తి నిర్లక్ష్యానికి గురయ్యారు. తెలంగాణ ఏర్పాటై కేసీఆర్ సీఎం కాగానే వారి అభ్యున్నతికి ఎం
మిషన్ భగీరథ ప్రాజెక్టుతో ఇంటింటికీ నల్లాల ద్వారా సరఫరా అవుతున్న ‘శుద్ధనీరు’ అమృతంగా మారింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ‘మంచి నీళ్ల పండుగ’ను ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ఘనంగా జరుపు
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం అమెరికా చేరుకున్నారు. న్యూయార్క్లోని జాన్ ఎఫ్ కెనడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు మన దేశానికి చెందిన పలువురు ఎన్నారైలు ఘన స్వాగతం పలికారు.