SP Paritosh Pankaj | అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల ఛేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, ముఖ్యంగా మిస్సింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, ప్రతీ కేసులో నాణ్యమైన, ఇన్వెస్టిగేషన్ చేయాలని ఎస్హెచ్ఓ
మిస్సింగ్ కేసుల పట్ల నగర పోలీసులు నిర్లక్ష్యం చూపుతున్నారన్న విమర్శలొస్తున్నాయి. ఒక వ్యక్తి అదృశ్యమయ్యాడంటూ ఫిర్యాదు చేసిన తరువాత అతని ఆచూకీ తెలిసిందా? ఎక్కడకు వెళ్లాడు..? అనే విషయాలు తెలుసుకోవడానికి �
రాష్ట్రంలో ప్రతి రోజు ఎంతో మంది అదృశ్యమవుతున్నారు. పోలీసులు కొంతమంది ఆచూకీ కనుగొన్నప్పటికీ మరికొంత మంది ఆచూకీ లభించటం లేదు. నాలుగేండ్లలో రాష్ట్రంలో 6,468 మంది కనిపించకుండా పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా మిస్స
స్వరాష్ట్రంలో ప్రజా సంరక్షణే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో నేరాలు తగ్గుముఖం పట్టాయి. 2022 సంవత్సరంలో 32 రకాలవి 7,874 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 7,674 నమోదయ్యాయి.
బాలికలు, మహిళల మిస్సింగ్ కేసుల ట్రేసింగ్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని ఉమెన్ సేఫ్టీవింగ్ అడిషనల్ డీజీ శిఖాగోయెల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో తప్పిపోయిన కేసుల్లో 87 శాతం ట్రేసింగ�
రెండు తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన పాప అక్ష కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామానికి చెందిన పీతల అక్ష 2016లో తన తండ్రి రవికుమార్�
TS High Court | రాష్ట్రంలో మనుషుల అదృశ్యం కేసుల నమోదు, వాటి దర్యాప్తులో పురోగతిని నివేదించాలని పోలీసులను హైకోర్టు వివరణ కోరింది. ఇంతవరకు ఎన్ని మిస్సింగ్ కేసులు నమోదు అయ్యాయి? ఎంతమంది ఆచూకీ తెలుసుకున్నదీ తదితర వ�
పహాడీషరీఫ్ : వేరు ఘటనల్లో ఇద్దరు అదృశ్యమైన ఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరామకాలనీలో నివాసముంటున్న పునీత
జీడిమెట్ల, అక్టోబర్ 17 : ‘నువ్వంటే నాకు ఇష్టం లేదు… అందుకే వెళ్లిపోతున్నా’… అంటూ ఓ భర్త తన భార్యకు లేఖ రాసి.. అదృశ్యమయ్యాడు. జీడిమెట్ల సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం…… మెదక్ జిల్లాకు చెందిన హారికాకు మ�
తాండూరు రూరల్ : ఓ మిస్సింగ్ కేసును ఛేదించి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని సీఐ జలంధర్రెడ్డి తెలిపారు. బుధవారం తాండూరు రూరల్ సీఐ జలంధర్రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వి�
ఇబ్రహీంపట్నంరూరల్ : ఇద్దరు పిల్లలతో పాటు తల్లి అదృశ్యమైన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది. సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని కుమ్మరికుంట కాల�