తాండూరు రూరల్ : గుర్తు తెలియని శవం లభ్యమైన సంఘటన కరోణ్కోట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆదివానం ఎస్సై ఏడుకొండలు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కాళప్ప వ్యవసాయ బావిలో ఓ వ్యక్తి (50) శవ�
పహాడీషరీఫ్ : ఇంటి నుంచి ఉద్యోగానికి వెళ్లిన ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై హయ్యూం వివరాల ప్రకారం పోలీస్ స్టేషన్ పరిధిలోని హర్షగూడలో నివాసముంటున్న సున�
షాద్నగర్రూరల్ : ఓ వైపు విధులు నిర్వహిస్తూనే మరోవైపు ఎక్కడ నిస్సహయులు, అనాథలు కన్పించిన చేయుతునిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు షాద్నగర్ ట్రాఫిక్ పోలీసులు. ఇదే కోవలో బుధవారం షాద్నగర్ పట్టణంలో
దోమలగూడ :పరీక్ష రాసేందుకు నగరానికి వచ్చిన యువతి అదృశ్యమైన సంఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దోమలగూడ సెక్టర్ ఎస్సై ప్రేమ్ కుమార్ �
కుత్బుల్లాపూర్,ఆగస్టు13 : కొడుకును ఉన్నత చదువులు చదివించాలనేది తల్లీదండ్రుల కోరిక… చదువుపై మక్కువ చూపని కొడుకు తీరు. అయినా ఆ తల్లీదండ్రుల కోరిక మేరకు కొడుకు బెంగళూరులో విద్యను అభ్యసించేందుకు పంపించారు.
మాదాపూర్, ఆగస్టు 13 : ఇంట్లో నుంచి వెళ్లిపోయిన బాలుడిని కుటుంబసభ్యుల ఒడికి చేర్చేందుకు ఆధార్కార్డు సహాయపడింది. పోలీసుల కథనం ప్రకారం.. కుంపాటి సందీప్ అలియాస్ సూర్య 2018 మార్చి 23న పాఠశాలకు వెళ్లి వస్తానని క�
చిత్తు కాగితాలు ఏరుకునే వ్యక్తితో వెళ్లిన బాలిక కిడ్నాప్గా భావించిన పోలీసులు రాత్రంతా ఉరుకులు.. పరుగులు ఆరు బృందాలతో తొమ్మిది గంటల పాటు తనిఖీలు చివరకు బస్టాండ్లో నిద్రపోతూ కనిపించిన బాలిక మద్యం మత్త�
ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఓ యువతిని ఆరేండ్ల తర్వాత తల్లి చెంతకు చేర్చారు ఆసిఫ్నగర్ పోలీసులు. లంగర్హౌస్లో నివసించే రేణుక అలియాస్ రాధిక (26) ఆరేండ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఎన్ని చోట్ల వెతికినా