హైదరాబాద్లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల్లో నిర్వాహకుల కారణంగా తనకు తాను ఒక వేశ్యలా భావించాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేసిన మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ..అంతకుముందు తీవ్ర మనోవేదనకు గుర�
మిస్ వరల్డ్ ముద్దు గుమ్మలు నగరంలోని శిల్పారామం, విక్టోరియా భవనాన్ని సందర్శించారు. శిల్పారామంలో సాంస్కృతి, సంప్రదాయాల రూపాలను, చిత్రాలను ఆసక్తిగా తిలకించారు. కుండులు చేస్తూ మురిసిపోయారు. సరూర్నగర్ల
తొక్కడం ఎందుకు.. కడిగే ప్రయత్నం చేయడం దేనికి? తొక్కిన తర్వాత అంటకుండా ఉంటుందా.. కడిగినా మరకలు కనిపించకుండా పోతాయా? తొక్కేముందే ఆలోచించాలి.. తొక్కిఅడుసు తొక్కనేల.. కాలు కడుగనేల? న తర్వాత ఆలోచించాల్సిన అవసరం �
తెలంగాణ ఆత్మగౌరవాన్ని సగర్వంగా నిలబెట్టేలా కేసీఆర్ నిర్మించిన అద్భుత నిర్మాణం సచివాలయం. దీనిని నిర్మిస్తున్న సమయంలో కాంగ్రెస్ నాయకులు ఎన్నో విమర్శలు చేశారు. కానీ, ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వం కే
‘ఎన్నికల ముందు మన ఆడబిడ్డల పెండ్లికి తులం బంగారం ఇస్తానని నమ్మించినవ్. అధికారంలోకి వచ్చాక ఎగ్గొట్టినవ్.. పైసల్లేవ్ అన్నవ్.. కానీ ప్రపంచ సుందరీమణులకు ఒక్కొక్కరికి 30 తులాల చొప్పున బంగారం ఇచ్చేందుకు పై�
గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ క్రీడా పోటీలు జరిగాయి. మార్షల్ ఆర్ట్, యోగా, బ్యాడ్మింటన్ తదితర క్రీడల్లో ప్రతిభ చాటారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు స్పోర్ట్స్ మీట�
Miss World | మిస్ వరల్డ్ పోటీదారుల పర్యటన యాదాద్రి జిల్లాలో ఉత్సాహంగా సాగింది. యాదగిరి గుట్ట ఆలయంతోపాటు భూదాన్ పోచంపల్లిని గురువారం రెండు బృందాలు వేర్వేరుగా సందర్శించాయి. భూదాన్ పోచంపల్లిలో మిస్ వరల్డ్
మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల కాళ్లను తెలంగాణ ఆడబిడ్డలు కడిగినట్టుగా వస్తున్న వార్తలపై మంత్రి సీతక్క వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ మేరకు గురువారం వీడియో విడుదల చేశారు. ‘గుడి ప్రాంగణంలో 33 మంది ప్రపంచ సుందర�
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆత్మగౌరవానికి అవమానం కలిగించేలా వ్యవహరించింది. ఆడబిడ్డల ఆత్మాభిమానాన్ని అందాల పోటీకి వచ్చిన సుందరీమణుల పాదాల దగ్గర పెట్టింది.
Miss World 2025 Pagent | ‘ఓ మై గాడ్... ఇట్ ఈజ్ సో హాట్.. ఐ డీన్ట్ ఎక్స్పెక్ట్ ఇట్... ఐ విష్ ఐ హ్యాడ్నాట్ కమ్.’ అంటూ ప్రపంచ అందాల భామలు ఔట్డోర్ టూర్లపై పెదవి విరుస్తున్నారు. భానుడి భగభగలకు సుందరీమణులు ఇబ్బందులుప�